Breaking News

కిట్స్ మహిళా కళాశాలలో ప్రాంగణ ఎంపికలు

కోదాడ, ఫిబ్రవరి 25(నేటి తెలుగు పత్రిక). స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ తెలిపారు.హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఉత్పత్తి రంగ కంపెనీ...

వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించాలి.

సూర్యాపేట : ఫిబ్రవరి 25(నేటి తెలుగు పత్రిక): కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పి ఆర్ డి )...

పిట్టగోడ నిర్మాణం వల్ల అంతరాయం.

కోదాడ, ఫిబ్రవరి 25(నేటి తెలుగు పత్రిక): పట్టణంలో డ్రైనేజీల మీద పిట్టగోడలు కట్టి వరద నీరు పోకుండా చేయడం వల్ల వీధుల్లో నీరు నిలబడిపోతుందనీ. డ్రైనేజీలు లక్ష్యం నెరవేరకుండా పోతుందనీ. మురికి కాల్వల్లో చెత్తాచెదారం,...

ప్రజా సేవే పరమావధిగా’ బీర్ల శంకర్ ‘ అడుగులు

స్వచ్ఛంద కార్యక్రమాలతో ప్రజల ముందుకు.తమ్ముడు ' బీర్ల ' అండతో పెరిగిన ఆదరణ.'స్థానిక ' సమరానికి సిద్ధమవుతున్న బీర్ల శంకర్. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి...

పారదర్శకంగా ఇంటర్ పరీక్షలు: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమైన నేపథ్యంలో పలు పరీక్ష కేంద్రాలను జిల్లా...

యూట్యూబర్ ‘నా అన్వేషణ’కు లుకౌట్ నోటీసులు జారీ.

నేటి తెలుగు పత్రిక: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే యూట్యూబర్ Naa Anveshanaకు మరో షాక్ తగిలింది. పంజాగుట్ట పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాల్లో ఉంటూ సోషల్ మీడియా ద్వారా...

వెంకటపూర్‌లో టీఆర్‌పీ జెండా ఆవిష్కరణ విజయవంతం

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు తుర్కపల్లి మండలంలోని వెంకటపూర్ గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా...

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన గ్రామ సర్పంచ్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు ఆత్మకూరు గ్రామం ఇందిరానగర్ కాలనీకి చెందిన గట్టు బిక్షపతి గత పది రోజుల క్రితం గుండెపోటుతో...

రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మిక్స్ డబుల్స్ విజేతగా మున్నూరు కాపు బిడ్డ–మేఘ వర్షిత్ ను అభినందించిన పొదిల రవి కుమార్.

నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ గచ్చిబౌలి జిఎంసి బాలయోగి స్టేడియంలో జరుగుతున్న చీఫ్ మినిస్టర్ కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో 2025 మిక్స్ డబుల్. విభాగంలో ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్...

పండుగ వాతావరణంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వం కార్యక్రమం: సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ గారు

నేటి తెలుగు పత్రిక: ఎన్టీఆర్ జిల్లాలో ఫిబ్రవరి 26వ తేదీ అనగా రేపటి నుండి జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందనీ పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్...