Breaking News

రేకుర్తి భూబాధితులకు మంత్రుల భరోసా.

కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: రేకుర్తిలోని వివాదాస్పద భూములను 22A జాబితా నుంచి తొలగించాలని కోరుతూ మాజీ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో బాధితులు మంగళవారం మంత్రులు పొన్నం ప్రభాకర్,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను కలిసి...

ఇంటర్, 10వ, తరగతి వార్షిక పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలన్నారు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఇంటర్, 10వ, తరగతి వార్షిక పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రామకృష్ణరావు అన్నారు. మంగళవారం...

ప్రధాన రహదారిని పరిశీలించి పారిశుద్ధ్య కార్మికులకు పలు సూచనలు చేసిన యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్ మంగళవారం రోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా...

తెలంగాణ PGECET 2026 నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరి 27 నుంచి దరఖాస్తులు

నేటి తెలుగు పత్రిక: తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) 2026 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ పరీక్షను ఈ ఏడాది కూడా జవహర్‌లాల్ నెహ్రూ...

రాజ్యాంగ విరుద్ధమే కుల–మత వివక్ష.. బలమైన బేస్‌తోనే న్యాయవ్యవస్థ బలోపేతం: ఉజ్జల్ భుయాన్.

నేటి తెలుగు పత్రిక: కులం, మతం ప్రాతిపదికన వివక్ష రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ఓ ఎస్సీ అంగన్‌వాడీ టీచర్ భోజనం వండితే తమ పిల్లలు తినరని కొందరు చెప్పిన...

తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ లో రాజ్యాంగ నైతికతపై సదస్సు.. కీలకోపన్యాసం చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి.

నేటి తెలుగు పత్రిక: 2026 ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 2:30 గంటలకు సికింద్రాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర జ్యూడిషియల్ అకాడమీ ప్రాంగణంలో, తెలంగాణ న్యాయమూర్తుల సంఘం మరియు తెలంగాణ రాష్ట్ర జ్యూడిషియల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో...

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి.

ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ సహకారం తో వైద్య శాల లో వసతుల కల్పనకు కృషి. కోదాడ ,ఫిబ్రవరి 21(నేటి తెలుగు పత్రిక): పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ...

సామ్రాజ్యవాదాన్ని తరిమికొడదాం.

కోదాడ , ఫిబ్రవరి 21 (నేటి తెలుగు పత్రిక): అమెరికా సామ్రాజ్యవాదం తన ఆధిపత్యాన్ని తన ఆయుధ బలగాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్య దేశాల పైన యుద్ధాలు ప్రకటించి ఆయిలను కొల్లగొట్టేందుకు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారని...

హైదరాబాద్ మెట్రోపై కీలక మలుపు.. కేబినెట్ భేటీలో తుది నిర్ణయం?

నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలకమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి ముందే ప్రాజెక్టును టేకోవర్...

యూరియా వాడకంపై రైతులు అపొహలు వీడాలి: మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక :యూరియా వాడకంపై రైతులు అపొహలు వీడి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన మానకొండూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో...