Breaking News

మీటర్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి.

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి: కోటగిరి. కోదాడ ,ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం మీటర్ రీడర్ కార్మికులకు కనీస వేతనం అమలు చేసి వారికి గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని యునైటెడ్...

జిల్లాలో మోడల్ అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

పోషకాహార లోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్. సూర్యాపేట, ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): జిల్లాలో మోడల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని...

మెడికల్ విద్యార్థికి ఆర్థిక సాయం.

కోదాడ, ఫిబ్రవరి17( ,నేటి తెలుగు పత్రిక): ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మెడికల్ విద్యార్థికి కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కత్రం శ్రీకాంత్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన...

జేఈఈ మెయిన్స్ లో“ రేస్” విద్యార్థుల ప్రభంజనం!

99.56 పర్సంటైల్ తో సత్తా చాటిన రేస్ విద్యార్థులు. జాతీయస్థాయి టాపర్ ను అభినందించిన చైర్మన్ బాణాల వసంత రెడ్డి. కోదాడ, ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): జేఈఈ మెయిన్స్ ఫలితాలలో కోదాడ రేస్...

కోదాడ మునిసిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ కు ప్రముఖుల అభినందనలు.

మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి వన్నె తేవాలి. కోదాడ,ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ గా ప్రమాణస్వీకారం చేసిన శ్రీమతి ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబును కోదాడ పట్టణ...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

నేటి తెలుగు పత్రిక: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి మహా శివరాత్రి జాతర మహోత్సవానికి ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ...

రేపు, ఎల్లుండి సెలవు

రేపు, ఎల్లుండి సెలవు శివరాత్రి సందర్భంగా రేపు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు సెలవు ఉండనుంది. అలాగే ఎల్లుండి గ్రాడ్యుయేట్, టీచర్ MLC ఎన్నికలు జరగనున్నాయి. దీంతో APలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, ఉమ్మడి గుంటూరు,...

రైతు ఆత్మహత్యలు తగ్గిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

|| Telangana is the only state where farmer suicides have decreased || - కేటీఆర్ హైదరాబాద్: తెలంగాణలో రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన ఏకైక నేత కేసీఆర్ అని బీఆర్ఎస్...

శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ

మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ పట్టు వస్త్రాల సమర్పణ హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు ప్రముఖ శివాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారికి...

రాష్ట్రంలో యూరియా సరఫరా మెరుగ్గానే ఉంది

రాష్ట్రంలో యూరియా సరఫరా మెరుగ్గానే ఉంది – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం...