Breaking News

రెండున్నరేళ్ల పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కె. టి. రామారావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రెండున్నరేళ్ల పాలన పూర్తిగా వైఫల్యంగా మారిందని ఆరోపించారు.“ఎగ్గొట్టు.. చెడగొట్టు.. కూలగొట్టు”...

ముస్లిం మైనార్టీలకు బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోపాను పంపిణీ చేసిన “ఖప్రాయపల్లి” కాంగ్రెస్ పార్టీ నాయకులు

యాదగిరిగుట్ట : మార్చి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆత్మకూర్ (ఏం). "ఖప్రాయ పల్లి" గ్రామంలో రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు...

మొయినాబాద్ డ్రగ్స్ కేసు… సిట్ ఏర్పాటు, దర్యాప్తు వేగం

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): మొయినాబాద్ డ్రగ్స్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసుపై దర్యాప్తు వేగవంతం చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేశారు. ఈ సిట్‌కు యోగేష్...

చంద్రవెల్లిలో పిచ్చికుక్కల స్వైర విహారం

గ్రామస్తులపై విచక్షణారహితంగా దాడి, బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు బెల్లంపల్లి, మార్చి 17 (నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో కొంతకాలంగా పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామంలో ఇప్పటికే...

ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో భారీ కుంభకోణం జరుగుతోందని మాజీ మంత్రి టి. హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. హ్యామ్ (HAM) రోడ్ల పేరుతో సుమారు రూ.18 వేల కోట్ల...

మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కోమటిరెడ్డి

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు మైనారిటీల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని...

రంజాన్ సందర్భంగా దుస్తుల పంపిణీ

బెల్లంపల్లి, మార్చి 17 : (నేటి తెలుగు పత్రిక): రంజాన్ పండుగ సందర్భంగా బుధవారం బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అఫ్జల్ పలువురికి దుస్తులను పంపిణీ...

వరల్డ్ కప్ హీరో తిలక్ వర్మకు సీఎం రేవంత్ రెడ్డి సత్కారం

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ తిలక్ వర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఐసిసి పురుషుల టి 20 ప్రపంచ కప్ 2026...

బూడిద బిక్షమయ్య గౌడ్ ను కలిసిన బొమ్మలరామారం సర్పంచ్ కట్ట ఉమాదేవి శ్రీకాంత్ గౌడ్

యాదగిరిగుట్ట : మార్చి 16 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): సోమవారం రోజు బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారిని తన ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసిన బొమ్మలరామారం సర్పంచ్...

సమగ్ర అభివృద్ధి దిశగా తెలంగాణ.. ఉభయ సభల్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగం

హైదరాబాద్,మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రం సమగ్ర, సమ్మిళిత, సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంతో ఐకమత్యంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను...