Breaking News

దక్షిణాదిలో నిమ్స్ ఘనత.. 2 వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి

మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో అరుదైన ఘనత సాధించింది. మొత్తం 2 వేల కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా...

డిప్యూటీ కలెక్టర్ అక్రమాస్తుల కేసు.. ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తుల వెలికితీత

మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. వంశీమోహన్‌ను అరెస్ట్ చేశారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వివాదాస్పద మరియు ప్రభుత్వ భూములను...

రైతుల సమస్యలపై సచివాలయం వద్ద కవిత ధర్నా

మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత సచివాలయం వద్ద ధర్నాకు దిగారు. రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, తరుగు...

కిడ్నీ మార్పిడుల్లో నిమ్స్‌కు అరుదైన ఘనత.. వైద్య బృందాన్ని అభినందించిన సీఎం రేవంత్

మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో అరుదైన మైలురాయిని అందుకుంది. యూరాలజీ విభాగం విజయవంతంగా 2 వేల కిడ్నీ మార్పిడులు...

లంబాడీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎంను కోరిన ప్రజాప్రతినిధులు

మే 23, (నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిను జూబ్లీహిల్స్ నివాసంలో లంబాడ ప్రజాప్రతినిధుల బృందం కలిసింది. లంబాడీల ఆధ్యాత్మిక గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ పేరుతో “సంత్ సేవాలాల్...

నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం.. కీలక అంశాలపై నిర్ణయాలు!

మే 23, (నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సాయంత్రం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. విద్యుత్ రంగ సంస్కరణలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విడుదల, ప్రైవేట్ మరియు...

కూరగాయల ఉత్పత్తి పెంచాలి.. బ్యాంకులకు మంత్రి తుమ్మల సూచనలు

మే 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రతి ఏడాది సుమారు రూ.4,500 కోట్ల విలువైన కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర...

అక్రిడిటేషన్ కార్డుల జాప్యంపై హైకోర్టు అసంతృప్తి

మే 22, (నేటి తెలుగు పత్రిక): జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల రెన్యువల్, కొత్త కార్డుల జారీ ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యంపై Telangana High Court తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రిడిటేషన్ కార్డుల సమస్యకు...

రూ.3 వేల కోట్ల మోసం కేసు.. హీరా గ్రూప్ చీఫ్ నౌహీరా షేక్ అరెస్ట్

మే 22, (నేటి తెలుగు పత్రిక): దాదాపు రూ.3 వేల కోట్ల ఆర్థిక మోసం కేసులో నౌహీరా షేక్ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 1.2 లక్షల మంది...

నకిలీ ట్రేడింగ్‌ మోసం.. హైదరాబాద్‌లో ఇద్దరు వైద్యులు బలికారు

మే 22, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఇద్దరు వైద్యులు సైబర్ మోసగాళ్ల బారినపడ్డారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన వ్యక్తులు పెట్టుబడుల పేరుతో భారీగా డబ్బులు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.‘జన్‌స్కార్...