Breaking News

సర్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయి: కిషన్‌రెడ్డి

మే 17, (నేటి తెలుగు పత్రిక): ఓటరు జాబితాల ప్రత్యేక సమీక్ష (SIR) అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఒక్కో వ్యక్తికి ఒక్క...

భగీరథ్ కేసు రాష్ట్ర పోలీసుల పరిధిలోనే.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు

మే 17, (నేటి తెలుగు పత్రిక): బండి భగీరథ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. భగీరథ్ ఇప్పటికే పోలీసుల ఎదుట లొంగిపోయారని, ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తిగా తెలంగాణ రాష్ట్ర పోలీసుల...

బండి భగీరథ్ కేసులో జడ్జిపై ట్రోలింగ్.. సోషల్ మీడియా పోస్టులపై కేసు నమోదు

మే 17, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు మహిళా జడ్జిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు వైరల్ కావడం కలకలం...

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నిరంతర తాగునీటి సరఫరా: కేటీఆర్

మే 17, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల తాగునీటి సరఫరా వ్యవస్థను అమలు చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.కృష్ణా,...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. పుణె లెక్చరర్ అరెస్ట్

మే 17, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో కీలక పరిణామంగా పుణెకు చెందిన బోటనీ...

మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు.. వాహనదారులకు మరో షాక్

మే 17, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా సీఎన్‌జీ ధరలు మరోసారి పెరగడంతో వాహనదారులపై అదనపు భారం పడింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు తాజా పెంపు...

తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల

మే 17, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో తెలంగాణ ఎప్‌సెట్‌ 2026 ఫలితాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించారు. ఈ ఏడాది...

ఉయ్యూరులో దారుణం.. భార్యపై బండరాయితో దాడి చేసిన భర్త

మే 17, (నేటి తెలుగు పత్రిక): కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆదివారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. కాటూరు రోడ్డులో భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై భార్య పుష్పవతి తలపై బండరాయితో దాడి...

జూన్ 2 నుంచి కొత్త పెన్షన్ల: మంత్రి వివేక్ వెంకటస్వామి

మే 17, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కొత్త పెన్షన్ల అమలుపై మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లను అమలు...

విజయవాడలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు అరెస్ట్

మే 17, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలో ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి నగరంలో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు....