కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన తెలంగాణా జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా. యాదగిరిగుట్ట : మార్చి 09 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా...
యాదగిరిగుట్ట : మార్చి 09 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): సోమవారం రోజు బొమ్మలరామారం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న శ్రీ మల్లిఖార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక...
యాదగిరిగుట్ట : మార్చి 09 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ప్రజా పాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 5K...
Mar 09, నేటి తెలుగు పత్రిక: వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు, నష్టపరిహారం ఇవ్వాలి: ప్రజా సంఘాల డిమాండ్ భూదాన్ భూమిలో ఇళ్ల కూల్చివేతతో సర్వం కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్...
నేటి తెలుగు పత్రిక,mar 09: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన భారత జాతీయ క్రికెట్ జట్టు కు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు...
నేటి తెలుగు పత్రిక,mar 09: తెలంగాణ నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి మరియు అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.నామినేషన్...
నేటి తెలుగు పత్రిక,mar 09: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ జిల్లాను అద్భుతమైన వాటర్ హబ్గా అభివృద్ధి చేశామని మాజీ మంత్రి టి. హరీష్ రావు తెలిపారు. కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో సాగునీటి...
నేటి తెలుగు పత్రిక,mar 09: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి కీలక మలుపు తిరిగే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన భారీ లొంగుబాటుతో పోలీసులు మావోయిస్టులపై ఒత్తిడిని మరింత పెంచారు. ఇప్పుడు పోలీసుల దృష్టి “మోస్ట్...
నేటి తెలుగు పత్రిక,mar 08: మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేశారు. మహిళల సాధికారత, విద్యార్థినుల సౌకర్యం కోసం కొత్త పథకాలను త్వరలో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఉచిత ఎలక్ట్రిక్...
నేటి తెలుగు పత్రిక,mar 08: మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ నెల 13న ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను పవర్పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో ప్రజాప్రతినిధులకు వివరించనున్నట్లు...