Breaking News

గిగ్ వర్కర్ల సమస్యలపై రాహుల్ గాంధీతో మంత్రి వివేక్ భేటీ

మే 17, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా...

న్యాయవ్యవస్థపై విశ్వాసంతో కుమారుడిని పోలీసులకు అప్పగించామని బండి సంజయ్‌ ప్రకటన

మే 17, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసు నేపథ్యంలో తన కుమారుడు బండి భగీరథ్‌ను న్యాయవాదుల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ తెలిపారు....

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం..

మే 17, (నేటి తెలుగు పత్రిక): తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని విక్రమ్‌గఢ్ ఆలోట్ – లూనీరిచ్ఛా స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో తెల్లవారుజామున ఒక్కసారిగా...

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్రం కట్టుబాటు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మే 17, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో అమలవుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యమైనా ఇండ్ల నిర్మాణ పనులు ఆగకుండా...

హైకోర్టు తీర్పుతో పోక్సో కేసుపై రాజకీయ చర్చలు ముదురుతున్నాయి

మే 17, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో సంచలనంగా మారిన పోక్సో కేసు వ్యవహారంపై మాజీ ఐపీఎస్ అధికారి, రాజకీయ నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును...

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో జంట హత్యలు.. ఫైనాన్స్‌ వివాదమే కారణమా?

మే 16, (నేటి తెలుగు పత్రిక): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత క్రూరంగా హత్య చేసిన...

ఐపీఎల్ టికెట్ స్కామ్‌లపై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక.. నకిలీ యాప్‌లతో భారీ మోసాలు

మే 16, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల సందడి పెరుగుతున్న వేళ సైబర్ నేరగాళ్లు అభిమానులను టార్గెట్ చేస్తున్నారు. ఉప్పల్‌లో జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్...

స్త్రీనిధితో మహిళలకు ఆర్థిక బలం.. కోటి మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి సీతక్క

మే 16, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ ప్రజాభవన్‌లో నిర్వహించిన స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె, మహిళల ఆర్థిక...

బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలి.. ప్రధాని మోదీకి కవిత లేఖ

మే 16, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పోక్సో...

15 రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. సైబర్ ముఠాలపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం

మే 16, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ స్థాయిలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. “ఆపరేషన్ ఆక్టోపస్ 3.0” పేరుతో 15 రాష్ట్రాల్లో నిర్వహించిన...