మే 16, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసులో బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని కోర్టు తెలిపింది....
మే 15, (నేటి తెలుగు పత్రిక): కేంద్రమంత్రి బండి సంజయ్ తనపై సోషల్ మీడియా, యూట్యూబ్ మరియు కొన్ని మీడియా వేదికల్లో పరువు నష్టం కలిగించే ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్...
మే 15, (నేటి తెలుగు పత్రిక): సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్పల్లిలో రూ.650 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న భారీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ...
మే 15, (నేటి తెలుగు పత్రిక): బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో బాధితురాలి వయస్సుకు సంబంధించిన అంశంపై పోలీసులు కీలక ఆధారాలు...
మే 15, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో చేపట్టనున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్...
మే 15, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో జరగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలువురు...
మే 15, (నేటి తెలుగు పత్రిక): పెట్రోల్, డీజిల్ ధరల పెంపును రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతోనే ఇంధన ధరలు పెరిగాయని, దీనిపై...
మే 15, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. నందినగర్లో జరిగిన ఈ సమావేశంలో రెండు ప్రాంతాల మధ్య...
మే 15, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన యువకుడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలనే ఉద్దేశంతో ఓ యువతి తన సొంత ఇంటికే దోపిడీ ప్రణాళిక...
మే 15, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని ప్రధాన ఐటీ, కార్పొరేట్ కేంద్రాల్లో ఒకటిగా ఎదిగిన హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ కంపెనీలకు హాట్స్పాట్గా మారుతోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థలు, బహుళజాతి కంపెనీలు తమ...