Breaking News

బండి భగీరథ్‌కు మధ్యంతర బెయిల్‌పై హైకోర్టు స్పష్టత

మే 16, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసులో బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని కోర్టు తెలిపింది....

పరువు నష్టం ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్

మే 15, (నేటి తెలుగు పత్రిక): కేంద్రమంత్రి బండి సంజయ్ తనపై సోషల్ మీడియా, యూట్యూబ్ మరియు కొన్ని మీడియా వేదికల్లో పరువు నష్టం కలిగించే ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్...

తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: శ్రీధర్‌బాబు

మే 15, (నేటి తెలుగు పత్రిక): సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్‌పల్లిలో రూ.650 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న భారీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ...

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. బాధితురాలు మైనర్ అని పోలీసుల నిర్ధారణ

మే 15, (నేటి తెలుగు పత్రిక): బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో బాధితురాలి వయస్సుకు సంబంధించిన అంశంపై పోలీసులు కీలక ఆధారాలు...

ఓటర్ల జాబితా సవరణపై బీజేపీని లక్ష్యంగా చేసుకున్న మహేశ్ గౌడ్

మే 15, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో చేపట్టనున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్...

ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల అధికారితో కాంగ్రెస్ నేతల భేటీ

మే 15, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో జరగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలువురు...

ఇంధన ధరల పెంపుపై రాజకీయ విమర్శలు తగవు: కిషన్ రెడ్డి

మే 15, (నేటి తెలుగు పత్రిక): పెట్రోల్, డీజిల్ ధరల పెంపును రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతోనే ఇంధన ధరలు పెరిగాయని, దీనిపై...

తెలంగాణలో పెట్టుబడులపై కేటీఆర్‌తో ఆస్ట్రేలియా ప్రతినిధుల చర్చ

మే 15, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. నందినగర్‌లో జరిగిన ఈ సమావేశంలో రెండు ప్రాంతాల మధ్య...

ప్రియుడి కోసం సొంత ఇంటిపైనే దోపిడీ..

మే 15, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన యువకుడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలనే ఉద్దేశంతో ఓ యువతి తన సొంత ఇంటికే దోపిడీ ప్రణాళిక...

గ్లోబల్ కంపెనీలకు ఫస్ట్ ఛాయిస్‌గా హైదరాబాద్.. భారీ పెట్టుబడులతో దూసుకెళ్తున్న భాగ్యనగరం

మే 15, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని ప్రధాన ఐటీ, కార్పొరేట్ కేంద్రాల్లో ఒకటిగా ఎదిగిన హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ కంపెనీలకు హాట్‌స్పాట్‌గా మారుతోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థలు, బహుళజాతి కంపెనీలు తమ...