Breaking News

వారికి తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!

మార్చి 7(నేటి తెలుగు పత్రిక): తెలంగాణలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రభుత్వం ప్రత్యేక హెల్త్ కమాండ్ కంట్రోల్ సెంటర్...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముగ్గుల పోటీలు.

నడిగూడెం ,మార్చి 7(నేటి తెలుగు పత్రిక.): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం ,తెల్లబెల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విమల పొంగు సరోజిని,...

పొలం పల్లి కోటయ్య మృతి.. నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

మార్చ్ 7(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం ,రత్నవరం గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు పోలంపల్లి రామకోటయ్య మృతిచెందడంతో శనివారం వారి మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ...

గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 ప్రకటింపు.. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు

హైదరాబాద్,Mar 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ – 2025 విజేతల తుది జాబితా విడుదలైంది. ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ పేరిట ఈ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం...

15న కోకాపేటలో మున్నూరు కాపు పౌండేషన్ సమావేశం

Mar 07,నేటి తెలుగు పత్రిక: మున్నూరు కాపుల ఆత్మగౌరవ భవనం కోసం గత ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో నిర్మాణ పనులు చేపట్టేందుకు తీసుకోవలసిన కార్యాచరణ నిమిత్తం ఈనెల 15న ఉదయం...

99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం ప్రారంభం

యాదగిరిగుట్ట : మార్చి 06 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలో శుక్రవారం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం శివాలయం వీధిలో...

హామీలు నెరవేర్చాలి.. మున్నూరు కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలి: డా. కొండ దేవయ్య పటేల్

మార్చి 06,(నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా. కొండ...

గల్లీ నుంచి ఢిల్లీ వరకు హక్కుల కోసం పోరాటం చేశాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:మార్చి 06 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తెలంగాణ ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి తన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలే ప్రధాన కారణమని అన్నారు. ప్రజల అండదండలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆయన...

వీధులు రోడ్లు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజా నాయకులు అధికారులు ప్రమాణం చేయించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆలేరు శాసనసభ్యులు గౌరవనీయులు బీర్ల ఐలన్న. యాదగిరిగుట్ట, మార్చి 06,( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో...

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు విజయవంతం చేయండి.

కోదాడ ,మార్చి 6(నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మన 'ప్రగతి మహిళా మండలి'లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామనీ. మహిళా సభ్యులందరూ 8 మార్చి 2026 , ఉదయం 10:00 గంటలకు...