మే 15, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలి తల్లి విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది....
మే 15, (నేటి తెలుగు పత్రిక): బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో నమోదైన పోక్సో కేసులో బండి సాయి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ పిటిషన్పై...
మే 15, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ అధికారికంగా వెల్లడించింది.గతంలో...
మే 15, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మియాపూర్లో సీఏ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. గోకుల్ ప్లాట్స్లో నివాసం ఉంటున్న జనార్దన్ అనే విద్యార్థి తన గదిలో...
మే 15, (నేటి తెలుగు పత్రిక): మెదక్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. పెద్దశంకరంపేట మండలం చీలపల్లి గ్రామంలో ఒకే రాత్రిలో వరుసగా నాలుగు ఇళ్లలో చోరీలు జరగడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భారీ మొత్తంలో...
మే 15, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్న వేళ, ప్రకాశం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. రాజుపాలెం సమీపంలో కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సులో...
మే 15, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన పొదుపుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పిలుపుకు స్పందిస్తూ తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారిక...
మే 15, (నేటి తెలుగు పత్రిక): ఢిల్లీలో మహిళపై జరిగిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. మంగోల్పురి ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళ మే 11 రాత్రి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు...
మే 12, (నేటి తెలుగు పత్రిక): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్తో నిర్వహించిన రైల్ రోకో కార్యక్రమానికి సంబంధించిన కేసులో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సికింద్రాబాద్ రైల్వే కోర్టు...
మే 12, (నేటి తెలుగు పత్రిక): జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సతీమణి హత్య ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నగర ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో పని మనుషులను నియమించుకునే వారు...