Breaking News

పైకి బ్రాండెడ్.. లోపల చీప్ మెటీరియల్.. బేగంబజార్‌లో నకిలీ దందా బట్టబయలు

నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో నకిలీ సరుకుల దందా మళ్లీ బహిర్గతమైంది. బ్రాండెడ్ పేర్లతో చీప్ మెటీరియల్‌ను ప్యాక్ చేసి మార్కెట్‌లోకి వదులుతున్న గ్యాంగ్‌ను సీసీఎస్ స్పెషల్ టీం బయటపెట్టింది. బేగంబజార్‌లోని పలు గోదాములు,...

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక కార్యక్రమం.. మార్చి 6 నుంచి ‘ప్రగతి ప్రణాళిక’ ప్రారంభం

నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ విధానాలు, ఆలోచనలను...

జ్ఞాపికలు అందజేత.

సూర్యాపేట, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): ఐద్వా ఆల్ ఇండియా నాయకురాలు , సిపిఎంరాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మికి,రైతుసంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి కి కల్లుగీత కార్మిక సంఘం...

నర్సరీల పెంపకం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

హరిత హారం విజయ వంతానికి నర్సరీలే కీలకం. హరిత కోదాడ నర్సరీలతో నే సాధ్యం. కోదాడ ఉత్తమ్ పద్మావతి నగర్ లో నర్సరీ, వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్నీ పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని...

ఘనంగా సరస్వతీ మాత ( పుష్యమి నక్షత్రం ) యజ్ఞం

కరీంనగర్, ఫిబ్రవరి 28, నేటి తెలుగు పత్రిక: శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పుష్యమి నక్షత్రం సందర్బంగా సరస్వతీ యజ్ఞం ఘనంగా నిర్వహించారు.గీకురు శ్రీనివాస్ - కృష్ణవేణి యజ్ఞం...

శానిటేషన్ నుంచి ఫుడ్ సేఫ్టీ వరకు కఠిన చర్యలు.. కోర్ అర్బన్ రీజియన్‌పై సీఎం ఫోకస్

హైదరాబాద్,ఫిబ్రవరి 28, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో పట్టణాభివృద్ధికి వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో...

ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి లాభిషేకం

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 28 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు భారతీయ జనతా పార్టీ ఆత్మకూరు మండల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పెద్ద...

పునర్వికకు అండగా లోకేశ్.. జాన్వీ కపూర్ ప్రశంసలు వైరల్

ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్పై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపించారు. కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్వికకు చికిత్స కోసం మంత్రి చేసిన...

మాతృభాషా దినోత్సవం.

కోదాడ, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవము వారోత్సవాల సందర్భముగా ప్రపంచ తెలుగు కవుల మహాసభలు జరుగుచున్నవి. ఈ కవి సమ్మేళనంలో కోదాడ ప్రాంతవాసి యువ కవిvవ్రాసిన...

సర్వైకల్ క్యాన్సర్‌పై భారీ యుద్ధం… నేడు దేశవ్యాప్తంగా ఉచిత HPV టీకా ప్రారంభం

14–15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సిన్ నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతీయ కార్యక్రమ ప్రారంభం రాజస్థాన్‌లోని అజ్మీర్ వేదికగా టీకా పంపిణీకి శ్రీకారం ఏటా కోటి పైగా బాలికలకు టీకా లక్ష్యం...