Breaking News

రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మిక్స్ డబుల్స్ విజేతగా మున్నూరు కాపు బిడ్డ–మేఘ వర్షిత్ ను అభినందించిన పొదిల రవి కుమార్.

నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ గచ్చిబౌలి జిఎంసి బాలయోగి స్టేడియంలో జరుగుతున్న చీఫ్ మినిస్టర్ కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో 2025 మిక్స్ డబుల్. విభాగంలో ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్...

పండుగ వాతావరణంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వం కార్యక్రమం: సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ గారు

నేటి తెలుగు పత్రిక: ఎన్టీఆర్ జిల్లాలో ఫిబ్రవరి 26వ తేదీ అనగా రేపటి నుండి జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందనీ పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్...

విజయ్–రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

నేటి తెలుగు పత్రిక: దక్షిణాది స్టార్ జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ లో వీరి పెళ్లి వేడుక...

రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఉద్యోగ సంఘాల ఆనందం.

నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర కేబినెట్ ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపునకు ఆమోదం...

టెన్త్ స్టూడెంట్స్‌కు అలర్ట్..

మార్చి 5న హాల్‌టికెట్లు విడుదల. నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఈ...

ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగిరం చేయండి.

వచ్చే నెలలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 2,160 ఇండ్లను ఒకే చోట నిర్మాణం. మార్చి మొదటి వారంలో సీఎం చేతుల మిదిగా ప్రారంభోత్సవం. పారదర్శకంగా లబ్ధిదారుల...

కుల అహంకారంతో పసి పాపను చంపిన నర హంతకులను ఉరి తీయాలి.

దళిత రత్న భూషి మహేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన...

కోదాడలోవరద నివారణ చర్యలు: ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు

కోదాడ ,ఫిబ్రవరి 24(నేటితెలుగు పత్రిక): కోదాడ 22 వార్డు లో సోమ వారం రాత్రి కురిసిన వర్షం ధాటికి జలమయ మైన వీధులు కోదాడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్నేని వెంకట్ రత్నం బాబు,...

అభయాంజనేయ స్వామి సన్నిధిలో అన్నదానం.

అభయాంజనేయ స్వామి కరుణాకటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి.మున్సిపల్ చైర్మన్‌, వైస్ చైర్మన్ లకు ఘన సన్మానం. కోదాడ ,ఫిబ్రవరి 24(నేటి తెలుగు పత్రిక): ​కోదాడ పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో వెలసిన...

ఏపీ–తెలంగాణలో మారిన వాతావరణం.. మూడు రోజుల వెదర్ అలర్ట్

నేటి తెలుగు పత్రిక: బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు రోజులకు వాతావరణ శాఖ ఇచ్చిన...