Breaking News

రాజ్యాంగ విరుద్ధమే కుల–మత వివక్ష.. బలమైన బేస్‌తోనే న్యాయవ్యవస్థ బలోపేతం: ఉజ్జల్ భుయాన్.

నేటి తెలుగు పత్రిక: కులం, మతం ప్రాతిపదికన వివక్ష రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ఓ ఎస్సీ అంగన్‌వాడీ టీచర్ భోజనం వండితే తమ పిల్లలు తినరని కొందరు చెప్పిన...

తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ లో రాజ్యాంగ నైతికతపై సదస్సు.. కీలకోపన్యాసం చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి.

నేటి తెలుగు పత్రిక: 2026 ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 2:30 గంటలకు సికింద్రాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర జ్యూడిషియల్ అకాడమీ ప్రాంగణంలో, తెలంగాణ న్యాయమూర్తుల సంఘం మరియు తెలంగాణ రాష్ట్ర జ్యూడిషియల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో...

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి.

ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ సహకారం తో వైద్య శాల లో వసతుల కల్పనకు కృషి. కోదాడ ,ఫిబ్రవరి 21(నేటి తెలుగు పత్రిక): పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ...

సామ్రాజ్యవాదాన్ని తరిమికొడదాం.

కోదాడ , ఫిబ్రవరి 21 (నేటి తెలుగు పత్రిక): అమెరికా సామ్రాజ్యవాదం తన ఆధిపత్యాన్ని తన ఆయుధ బలగాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్య దేశాల పైన యుద్ధాలు ప్రకటించి ఆయిలను కొల్లగొట్టేందుకు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారని...

హైదరాబాద్ మెట్రోపై కీలక మలుపు.. కేబినెట్ భేటీలో తుది నిర్ణయం?

నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలకమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి ముందే ప్రాజెక్టును టేకోవర్...

యూరియా వాడకంపై రైతులు అపొహలు వీడాలి: మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక :యూరియా వాడకంపై రైతులు అపొహలు వీడి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన మానకొండూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో...

ఇండియా AI ఎక్సపో లో కాంగ్రెస్ గుండాలు

కొండాపూర్ బీజేవైఎం అధ్యక్షులు అరెస్ట్. నేటి తెలుగు పత్రిక: కొండాపూర్ బీజేవైఎం అధ్యక్షులు గుమ్మడి సాయి సుకుమార్ పటేల్ గారు మాట్లాడుతు Indian Youth Congress చేసిన షర్ట్‌లెస్ నిరసనలు ప్రజాస్వామ్య సంస్కృతికి తగినవి...

హైదరాబాద్‌లో ఉగ్రకుట్ర అనుమానం.. చంచల్‌గూడ జైలు ములాఖత్‌పై నిఘా

నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేయడంతో అప్రమత్తత పెరిగింది. ముఖ్యంగా చంచల్‌గూడ జైలు లో ములాఖత్ సమయంలో ఉగ్రప్రణాళికలపై చర్చలు జరిగాయనే...

అన్నదాతకు టెక్నాలజీ అండ.. అన్నీ అరచేతిలోనే

నేటి తెలుగు పత్రిక: వ్యవసాయం ఇప్పుడు స్మార్ట్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. రైతులకు అవసరమైన సమాచారం తక్షణమే అందేలా కేంద్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పలు డిజిటల్ సాధనాలను అందుబాటులోకి...

ఢిల్లీలో ప్రముఖ ప్రదేశాలపై ఉగ్ర కుట్ర అనుమానం.. భద్రత కట్టుదిట్టం

నేటి తెలుగు పత్రిక: దేశ రాజధాని **న్యూఢిల్లీ** లోని కీలక ప్రాంతాలపై ఉగ్రదాడి కుట్ర పన్నుతున్నట్లు భద్రతా వర్గాలు సమాచారం అందించాయి. ముఖ్యంగా ఎర్రకోట, చాందిని చౌక్ పరిసర ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర జరుగుతోందని...