Breaking News

ప్రజల భాగస్వామ్యంతోనే మూసీ అభివృద్ధి: కేబినెట్ సబ్ కమిటీ

మే 08, (నేటి తెలుగు పత్రిక): మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రజల భాగస్వామ్యంతో అమలు చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. అభివృద్ధి పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ఆస్తులకు నష్టం...

మోదీ సభతో తెలంగాణ రాజకీయాల్లో మార్పు: రామచందర్‌రావు

మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రాజకీయంగా కీలకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్‌రావు పేర్కొన్నారు. ఈ నెల 10న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మోదీ...

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటలో క్రియాశీలకమైన పాత్ర పొన్నం ప్రభాకర్ ది..

బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి. ముషీరాబాద్, మే 08,(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పొన్నం ప్రభాకర్ క్రియాశీలకమైన పాత్ర పోషించారని బిసి కుల సంఘాల జేఏసీ...

నైపుణ్యంతోనే ఉద్యోగాలు సాధ్యం: మంత్రి కొండా సురేఖ

మే 08, (నేటి తెలుగు పత్రిక): యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండి నిబద్ధతతో ముందుకు సాగాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగానే ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఉద్యోగాల్లో మహిళలకు...

తలసేమియా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి దామోదర

మే 08, (నేటి తెలుగు పత్రిక): తలసేమియా అంటువ్యాధి కాదని, ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే జన్యుపరమైన వ్యాధి అని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడంతో...

కార్యకర్తల ఓర్పును బలహీనతగా చూడొద్దు: బండి సంజయ్

మే 08, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి ఘటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి...

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కఠిన ధృవీకరణ.. తెలంగాణలో కొత్త నిబంధనలు

మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలక మార్పులు తీసుకొచ్చింది. విద్యార్థుల వివరాల ధృవీకరణను మరింత కట్టుదిట్టం చేస్తూ కొత్త విధానాన్ని అమలు చేయనుంది....

తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పూర్తి చేస్తాం: జూపల్లి కృష్ణారావు

మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయ విమర్శలు మళ్లీ వేడెక్కాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు...

వందేమాతరం వివాదంపై ఓవైసీ వ్యాఖ్యలు

మే 08, (నేటి తెలుగు పత్రిక): ‘వందేమాతరం’ గీతానికి జాతీయ గీతం ‘జనగణమన’తో సమాన చట్టబద్ధ రక్షణ కల్పించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం...

తెలంగాణ బీడీ కార్మికులకు వేతనాల పెంపు

మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో లక్షలాది మంది బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. బీడీ యాజమాన్యాలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు సఫలమవడంతో కార్మికుల వేతనాలను...