Breaking News

విద్య వ్యాపారంగా మారింది.. ఫీజుల దోపిడీపై తీన్మార్ మల్లన్న ఆగ్రహం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నా పెద్ద...

టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్ వరకు… కేసీఆర్ పార్టీకి 25 ఏళ్ల ప్రస్థానం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో ప్రారంభమైన టీఆర్‌ఎస్ పార్టీ పాతికేళ్ల రాజకీయ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ స్థాపించిన ఈ ఉద్యమ పార్టీ,...

ప్రజావాణి సేవలు క్షేత్రస్థాయికి విస్తరణ – సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను గ్రామ స్థాయి...

ప్రజలకు మరింత చేరువలో ప్రజావాణి సేవలు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రారంభించిన ప్రజావాణి సేవలను మరింత విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని...

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. ప్రాణహాని తప్పదని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరిక

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి,...

సీఎం రేవంత్ రెడ్డి, నాగార్జునకు పెళ్లి ఆహ్వానం అందజేసిన బెల్లంకొండ శ్రీనివాస్

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్న నేపథ్యంలో ఆయన కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. వివాహ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతుండగా, ప్రముఖులను ఆహ్వానించే...

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన ప్రోటోకాల్ కమిటీ సభ్యులు

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను ప్రోటోకాల్ & కోఆర్డినేషన్ కమిటీ నూతన సభ్యులు మర్యాదపూర్వకంగా...

ప్రభుత్వ ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో.. మే 1 నుంచి కొత్త దశ

హైదరాబాద్, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): నగర రవాణాలో కీలకమైన మెట్రో రైలు సేవలు ఇకపై పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో కొనసాగనున్నాయి. ఇప్పటివరకు ఎల్‌అండ్‌టీ, మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (MRHL)...

కొత్త పార్టీలు రావడం సహజం.. బీజేపీపై ప్రభావం లేదు: రామచంద్రరావు

హైదరాబాద్, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీలు ఏర్పడటం సహజ పరిణామమని, అవి బీజేపీ ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం చూపవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో...

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్‌లు: మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు...