Breaking News

తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు.. కవిత ‘టీఆర్‌ఎస్’.. బీజేపీ, బీఆర్‌ఎస్ రియాక్షన్

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తూ రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో...

ముందస్తుగా నైరుతి రుతుపవనాల రాకకు సూచనలు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా వర్షాకాలంపై ఆసక్తి పెరుగుతున్న సమయంలో, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే భారత్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు....

కేసీఆర్‌ మారిపోయారు.. కవిత ఘాటు విమర్శలు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన కార్యక్రమంలో...

ఉచిత విద్య, వైద్యం హామీలు ఇచ్చిన కవిత

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత మునీరాబాద్ సభలో ‘పాంచజన్యం’ పేరుతో ఐదు ప్రధాన హామీలను ప్రకటించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని తెలిపారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే...

మే 1 నుంచి భూముల ధరల పెంపు.. మార్కెట్ విలువల సవరణకు ప్రభుత్వం సిద్ధం

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో స్థిరాస్తి రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూములు, నివాస మరియు వాణిజ్య ఆస్తుల మార్కెట్ విలువలను సవరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉప...

కేటీఆర్‌పై కవిత ఘాటు వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదురు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో వేడెక్కిన పరిస్థితుల్లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ రాజకీయ పరిపక్వత...

కవిత కొత్త పార్టీ ప్రకటన.. ‘టీఆర్‌ఎస్’ పేరుతో రాజకీయాల్లో కొత్త అడుగు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసే పరిణామం చోటుచేసుకుంది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్‌లో నిర్వహించిన సభలో ఆమె...

ప్రజాస్వామ్య పద్ధతిలో HILT పాలసీ అమలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన HILT (Hyderabad Industrial Lands Transformation) పాలసీని ప్రజాస్వామ్య విధానంలో అమలు చేయడమే...

నర్సంపేట ఉద్రిక్తతలకు బండి సంజయ్ కారణం: అద్దంకి దయాకర్ ఆరోపణలు

హైదరాబాద్, ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): నర్సంపేటలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కారణమని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్...

భాస్కర్‌రావుకు నివాళులు అర్పించిన కేటీఆర్

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఇటీవల కన్నుమూసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు.భాస్కర్‌రావు చిత్రపటానికి పూలమాల వేసి గౌరవం తెలిపారు....