Breaking News

సమ్మె ప్రభావం.. మెట్రో సేవలు విస్తరణ

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. బస్సులు డిపోలకే పరిమితమవడంతో నగరంలో ప్రయాణికులు భారీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు,...

దేశ భద్రతలో సీఆర్పీఎఫ్ పాత్ర అమోఘం: బండి సంజయ్

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కీలక భూమిక పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు....

హైకోర్టు తీర్పుపై కేటీఆర్ స్పందన.. కాంగ్రెస్‌పై విమర్శలు

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ ఉద్దేశాలను బయటపెట్టిందని ఆయన...

ఆర్టీసీ సమ్మెపై తలసాని తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే...

నారాయణపేటలో లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఆర్డీవో

నారాయణపేట, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి లంచం తీసుకుంటూ ఆర్డీఓ ఏసీబీకి చిక్కిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్డీఓ రాంచందర్ నాయక్ రూ.25 వేల లంచం స్వీకరిస్తూ...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఇక లేరు

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో రాజకీయ వర్గాల్లో తీవ్ర...

హైకోర్టు తీర్పుతో నిజం వెలుగులోకి: హరీశ్ రావు

హైదరాబాద్, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పడం...

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం పిలుపు

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కార్మికులను సమ్మె విరమించాలని కోరింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.సమ్మె సమస్యలకు పరిష్కారం కాదని...

మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన

బెల్లంపల్లి (మంచిర్యాల), ఏప్రిల్ 22 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ప్రైవేట్ అద్దె బస్ డ్రైవర్ ను పోలీసులు...

పెన్షన్ చెల్లింపుల జాప్యంపై హైకోర్టు ఆగ్రహం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): రిటైర్డ్ ఉద్యోగులకు అందవలసిన పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగులు తమ...