Breaking News

హైడ్రాలో ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలి

హైడ్రాలో ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలి: కమిషనర్ రంగనాథ్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం హైడ్రా కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,...

32 ఏండ్లు ఐతుంది.. ఏ సీఎం యూనివర్సిటీకి రాలేదు…

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 32 ఏళ్ల తర్వాత సీఎం సందర్శన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (Dr. B.R. Ambedkar Open University)కి 32 ఏళ్ల తర్వాత సీఎం సందర్శించటం...

గణతంత్ర దినోత్సవ సందేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు

గణతంత్ర దినోత్సవ సందేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక సందేశం పంపించారు. ఆదివారం విడుదల...

ఓపెన్ యూనివర్శిటీలో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్

జూబ్లీహిల్స్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ - సీఎం రేవంత్ కీలక ప్రకటనలు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో (Dr. BR Ambedkar Open University) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో...

రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలపై లబ్ధిదారులలో ఆసక్తి

రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలపై లబ్ధిదారులలో ఆసక్తి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా (Rythu Bharosa) మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా...

యాదాద్రి భువనగిరి లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు

భువనగిరి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటం లేకుండా జాతీయ జెండాను ఎగరేసిన ఘటన, నిరసనలు యాదాద్రి భువనగిరి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటం లేకుండా జాతీయ...

కేంద్రం నిర్ణయాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం నిర్ణయాలపై కీలక వ్యాఖ్యలు హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు పేర్లను కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు....

దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదే: టీపీసీసీ చీఫ్‌

దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదే: టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్ హైదరాబాద్‌: భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. గణతంత్ర...

తెలంగాణ ఉద్యమకారుడు ఆర్. సత్యనారాయణ మృతి పట్ల కేసీఆర్ సంతాపం

మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమకారుడు ఆర్. సత్యనారాయణ మృతి పట్ల కేసీఆర్ సంతాపం హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ (R. Satyanarayana) మరణం పట్ల బీఆర్ఎస్ (BRS) పార్టీ అధినేత,...

హైకోర్టులో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహణ

హైకోర్టులో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహణ హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ జాతీయ జెండాను ఆవిష్కరించి, సభను ఉద్దేశించి...