Breaking News

కాపు నేతలు రవిచంద్ర , విద్యాసాగర్ కు కృతజ్ఞతలు

కోదాడ ఏప్రిల్20( నేటి తెలుగు పత్రిక): యాదగిరి గుట్ట మున్నూరు కాపు సంఘ భవన్ లో సుదర్శన్ యాగం నిర్వహించిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు శ్రీ వద్దిరాజ్ రవిచంద్ర , మాజీఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్...

చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు!

సూర్యాపేట, ఏప్రిల్ 21(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా హుజూర్నగర్ ఎమ్మెల్యే ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి...

ఢిల్లీకి హరీశ్‌రావు.. జగిత్యాల సభకు దూరం

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో రాజకీయంగా కీలకమైన సమయంలో బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత హరీశ్‌రావు జగిత్యాల బహిరంగ సభకు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. నేడు నిర్వహించిన బీఆర్‌ఎస్‌ సభకు ఆయన...

సాదా బైనామా భూముల రిజిస్ట్రేషన్‌కు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో సాదా బైనామా పత్రాలతో ఉన్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. రైతులు తమ దరఖాస్తుతో పాటు స్వీయ...

హైదరాబాద్‌లో రూ.150 కోట్ల సైబర్ స్కామ్.. 52 మంది అరెస్ట్

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.150 కోట్ల విలువైన ఈ స్కామ్‌లో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు 52 మందిని అరెస్ట్ చేశారు....

48 గంటల్లో ఆర్టీసీ సమ్మె? చర్చలు లేకపోవడంతో ఉద్రిక్తత

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఇంకా 48 గంటల్లో సమ్మె ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు కార్మిక వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి.ఇప్పటివరకు తెలంగాణ...

‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’లో భారీ సైబర్ మోసం బండబయలు.. 52 మంది అరెస్ట్

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’ పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక దాడుల్లో 9 రాష్ట్రాల్లో సమన్వయంతో...

బీసీ రాజ్యాధికారం సాధ్యం అవుతుంది: ఈటల రాజేందర్

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన బీసీ జనజాతర కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. “మన ఆలోచన సాధన సమితి” ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ సభకు మల్కాజ్గిరి...

జాగృతి వేదికగా రాథోడ్ బాపురావుకు స్వాగతం

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును జాగృతిలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆయనకు కండువా కప్పి పార్టీ తరఫున స్వాగతం పలికారు.ఈ...

పవన్ కళ్యాణ్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన చిరంజీవి

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి కీలక సమాచారం అందించారు. ఇటీవల జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం పవన్ కళ్యాణ్...