Breaking News

తమిళనాడులో విషాదం.. బాణసంచా కర్మాగారంలో పేలుడు, 18 మంది మృతి

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడుతో 18 మంది కార్మికులు దుర్మరణం చెందగా, మరో 9...

ఉద్యమ వీరనారి సత్తెమ్మకు కేటీఆర్ నివాళి.. పాడె మోసి గౌరవం

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వేములవాడ నియోజకవర్గం అగ్రహారం గ్రామానికి చెందిన ప్రముఖ ఉద్యమకారిణి సత్తెమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర...

విద్యా సంస్కరణలపై దృష్టి.. గవర్నర్‌తో సీఎం రేవంత్ కీలక సమావేశం

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. లోక్‌భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి...

రైతుల సమస్యలపై ప్రభుత్వంపై హరీష్‌రావు ఫైర్.. పోరాటానికి సిద్ధమని హెచ్చరిక

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని విమర్శిస్తూ.. కనీసం ఒకసారి ధాన్యం...

అనుమానంతో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మండలం తొండెపి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన...

అరెస్ట్‌పై బ్రేక్.. మోనాలిసా కేసులో కోర్టు కీలక ఆదేశాలు

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: కుంభమేళా సమయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మోనాలిసా భోంస్లే వివాహ వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేయవద్దని కోర్టు...

పోలీసులకు చిక్కక ముందే పరారైన నిదా ఖాన్.. దర్యాప్తు ఉత్కంఠభరితం

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: టీసీఎస్ నాసిక్ వేధింపుల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఆమెను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు చివరి క్షణంలో...

మహిళా బిల్లుపై రాజకీయ వేడి.. మోదీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభలో మహిళల రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్...

ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులపై వేగం పెంచాలి: మంత్రి పొంగులేటి ఆదేశాలు

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి...

అదనపు పనికి సరైన వేతనం తప్పనిసరి: మంత్రి గడ్డం వివేక్

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలన, మానవ అక్రమ రవాణా నియంత్రణపై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం...