Breaking News

కాళేశ్వరం పునరుద్ధరణపై దృష్టి.. దురుద్దేశం లేదన్న మంత్రి

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేసి మళ్లీ వినియోగంలోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సుమారు రూ.97 వేల కోట్లతో నిర్మించిన...

బాయిల్డ్ రైస్ కొనుగోళ్లపై కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: యాసంగి సీజన్‌లో ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్‌ను భారీగా సేకరించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో...

నాటి ధరణి, నేటి భూభారతితో భూ సమస్యలు పరిష్కారం అయినాయా ..?

ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ కరీంనగర్, ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక : నాటి ధరణి, నేటి భూభారతితో భూ సమస్యలు పరిష్కారం అయినాయ.? అని ప్రజా మిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్...

ఉప్పల్ మెట్రోలో బాంబు బెదిరింపు.. ప్రయాణికుల్లో ఆందోళన

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈ సమాచారం వెంటనే పోలీసులను...

తేజస్వి వ్యాఖ్యలపై చర్యల డిమాండ్.. డీజీపీ స్పష్టీకరణ

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ...

రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ విమర్శలు

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర...

రాధాకృష్ణన్ జయంతి వేళ సీఎం రేవంత్ నివాళులు

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్...

ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత తీవ్రంగా విమర్శ

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోపే పీఆర్సీ అమలు చేస్తామని ఇచ్చిన హామీపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని కల్వకుంట్ల కవిత విమర్శించారు. 28 నెలలు గడిచినా...

హైదరాబాదులో కొత్త ఫ్లైఓవర్‌తో ట్రాఫిక్‌కు చెక్

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించే దిశగా మరో కీలక అడుగు పడింది. శాస్త్రిపురం వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైందీ, దీన్ని ఇవాళ సీఎం రేవంత్...

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై వివాదం.. క్షమాపణ కోరిన హరీష్ రావు

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసేలా...