Breaking News

అమీర్‌పేట్‌లో రూ.10 కోట్ల ట్రైనింగ్ స్కాం బయటపడింది

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ అమీర్‌పేట్‌లో నిర్వహించిన ఓ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ భారీ మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ‘ప్లేస్‌మెంట్ హామీ’ అంటూ సుమారు 500 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి...

మల్లారెడ్డి–మోదీ భేటీపై ఊహాగానాలు

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధాని మోదీని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రీతిరెడ్డికి ఎంపీ టికెట్ సాధన...

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఆగ్రహం.. కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించే...

మెగా ఫ్యామిలీపై వ్యాఖ్యలు.. కమెడియన్‌పై ఫిర్యాదు, విచారణకు పోలీసుల ఆదేశం

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: స్టాండప్ కామెడీ పేరుతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు రామ్ చరణ్, నిహారిక వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కమెడియన్ అనుదీప్...

తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై దాసోజు శ్రవణ్ ఆగ్రహం.. సస్పెన్షన్‌కు డిమాండ్

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు...

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై పొన్నం ఫైర్.. రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం పూర్తిగా అవివేకమని,...

ఆరోపణలపై మంగ్లీ ఆవేదన.. “నేను కూడా బాధితురాలినే”

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: మైక్రో ఫైనాన్స్ వివాదంలో తన పేరు వినిపించడం పట్ల ప్రముఖ గాయని మంగ్లీ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ,...

రేవంత్‌పై రామచందర్ రావు సవాల్.. డీలిమిటేషన్‌పై రాజకీయ వేడి

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: నియోజకవర్గాల పునర్విభజన అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై...

భారత్–ఫ్రాన్స్ సమావేశంలో నీటి ప్రాధాన్యంపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: భారత్–ఫ్రాన్స్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని జల వనరుల పరిరక్షణపై కీలకంగా స్పందించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఇరు...

ఏప్రిల్ 20న రాజకీయ సమరం.. కేసీఆర్–రేవంత్ సభలతో తెలంగాణలో హీట్

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో ఏప్రిల్ 20న భారీ రాజకీయ తాకిడి కనిపించనుంది. అదే రోజున బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననుండటంతో రాజకీయ...