డీలిమిటేషన్పై ఒవైసీ ఆగ్రహం.. దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం అంటూ విమర్శలు
ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: డీలిమిటేషన్ ప్రక్రియపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా...
