Breaking News

రైతు డిస్కమ్‌తో వ్యవసాయానికి ప్రమాదం: కవిత

మే 29, (నేటి తెలుగు పత్రిక): రైతు డిస్కమ్ ఏర్పాటు పేరుతో ప్రభుత్వం రైతుల భవిష్యత్తుతో ఆటలాడుతోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి నిర్వహించిన...

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ అగ్రస్థానం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

మే 29, (నేటి తెలుగు పత్రిక): ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ...

కాజీపేటకు భారీ బాధ్యత.. రెండువందల రైళ్ల తయారీకి కేంద్రం ఆమోదం

మే 29, (నేటి తెలుగు పత్రిక): కాజీపేట రైల్వే తయారీ కేంద్రానికి రెండువందల అంతర్‌నగర రైళ్ల తయారీ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ...

ఓటును క్షుణ్ణంగా పరిశీలించాలి: టీపీసీసీ చీఫ్

మే 29, (నేటి తెలుగు పత్రిక): టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ గాంధీ భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పకడ్బందీగా పూర్తి...

తెలంగాణపై టీడీపీ వైఖరి మారలేదన్న జీవన్‌రెడ్డి

మే 29, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడిచినా టీడీపీకి తెలంగాణపై ఈర్ష్య ఇంకా తగ్గలేదని బీఆర్ఎస్ నేత జీవన్‌రెడ్డి విమర్శించారు. మహానాడులో టీడీపీ నేత బక్కాని నర్సింహులు చేసిన వ్యాఖ్యలను...

టికెట్ ధరలు పెంపుపై సీపీఐ నారాయణ ఫైర్

మే 29, (నేటి తెలుగు పత్రిక): సినిమా టికెట్ ధరల పెంపుపై సీపీఐ నేత నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులు సమావేశమై టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు ఆదాయంపై...

మేడారం తరహాలో భద్రాచలం ఆలయ అభివృద్ధి: మంత్రి సీతక్క

మే 29, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ, మేడారం సమ్మక్క-సారక్క...

సౌర విద్యుత్‌తో తెలంగాణకు కొత్త దిశ: భట్టి విక్రమార్క

మే 29, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రాన్ని హరిత ఇంధన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని చిన్నబీవరల్లిలో ఇంటిపై...

కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది కూడా ఎన్టీఆరే: CM రేవంత్

మే 29, (నేటి తెలుగు పత్రిక): అమీర్‌పేట్ చౌరస్తాలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం తన జీవితంలో మధురమైన సంఘటన అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఎన్నో...

2034 వరకు మాదే అధికారం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మే 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ అభివృద్ధికి ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు నాయకత్వం కీలకమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అమీర్‌పేట్‌లో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు...