Breaking News

డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. మళ్లీ పట్టుబడితే పీడీ యాక్ట్: డీజీపీ సీవీ ఆనంద్

మే 07, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనే పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యమని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసుల్లో పదేపదే పట్టుబడే వారిపై పీడీ యాక్ట్ తరహా...

బీజేపీ దాడులతో ప్రశ్నలను తప్పించుకోలేరు: కేటీఆర్ మండిపాటు

మే 07, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, వాహనాలపై జరిగిన దాడులను మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ శ్రేణులు పట్టపగలు గూండాల్లా దాడులకు పాల్పడటం దుర్మార్గమని...

రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణ.. కబ్జాలపై కఠిన చర్యలు: రంగనాథ్

మే 07, (నేటి తెలుగు పత్రిక): హైడ్రాను తెలంగాణ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి హైడ్రా సేవలు కావాలంటూ ప్రజల నుంచి...

తెలంగాణ రవాణా శాఖకు గడ్కరీ ప్రశంసలు.. దేశానికి ఆదర్శమన్న కేంద్ర మంత్రి

మే 07, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రవాణా శాఖ పనితీరుపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లేఖ...

జై శ్రీరామ్ వ్యాఖ్యలతో రాజకీయ రగడ.. కొండా సురేఖపై రాజాసింగ్ ఆగ్రహం

మే 07, (నేటి తెలుగు పత్రిక): జై శ్రీరామ్ నినాదంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. దేవాదాయ...

రైతుబంధు ఆపింది బీఆర్ఎస్.. రైతులకు అండగా నిలిచింది కాంగ్రెస్: తుమ్మల నాగేశ్వరరావు

మే 07, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హనుమకొండలో జరిగిన రైతుమేళాలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్ హయాంలో రైతుబంధు...

ఫీజుల దోపిడీపై కవిత ఫైర్.. “మాట తప్పితే రాళ్లతో కొట్టండి”

మే 07, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత విమర్శించారు. హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో...

టీవీకే విజయానికి సోషల్ మీడియానే బలం: మంత్రి వివేక్

మే 07, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిందని తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్...

హైడ్రాపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు – నాదర్గుల్ భూ వివాదం వేడెక్కింది

మే 07, (నేటి తెలుగు పత్రిక): రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ పరిధిలోని సర్వే నంబర్ 613లో ఉన్న సుమారు 373 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని రైతులు మాజీ మంత్రి,...

అర్ధరాత్రి డెకాయ్ ఆపరేషన్‌తో ఆకతాయిలపై పోలీసుల చర్య

మే 07, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మహిళల భద్రతను బలోపేతం చేయడానికి సీపీ సుమతి ఆధ్వర్యంలో అర్ధరాత్రి ప్రత్యేక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. సాధారణ మహిళలా వేషం వేసుకుని స్వయంగా రోడ్డుపై నిలబడి...