Breaking News

ముస్లిం సోదర సోదరీమణులకు కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు..!

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: రంజాన్ మాసం ఆఖరి పర్వదినమైన 'ఈద్-ఉల్-ఫితర్' సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారు ముస్లిం సహోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ప్రారంభం...

తెలంగాణ బడ్జెట్ 2026-27: సంక్షేమం–అభివృద్ధికి భారీ ప్రాధాన్యం… రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం

ప్రతి కుటుంబానికి ₹5 లక్షల బీమా – “ఇందిరమ్మ కుటుంబ భీమా” విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ + ఇంటర్‌కు మధ్యాహ్న భోజనం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగింపు రైతులకు ₹12,000 సహాయం… వ్యవసాయానికి భారీ...

జీతాల పెంపు, రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ధర్నా

మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత యాదగిరిగుట్ట : మార్చి 20 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): జీతాల పెంపు మరియు రాష్ట్ర ప్రభుత్వం...

కేజీబీవీ విద్యాలయాన్ని త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ దీపక్ కుమార్

బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): మంచిర్యాల జిల్లా నెన్నల్ మండల కేంద్రంలో చేపడుతున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...

చింతమడకలో శ్రీరామ నవమి వేడుకలకు కేసీఆర్‌కు ఆహ్వానం

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: సిద్ధిపేట జిల్లా రూరల్ మండలంలోని చింతమడక గ్రామంలో నిర్వహించనున్న శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయ కార్యక్రమాలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్...

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు? సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ విద్యావ్యవస్థలో భారీ మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేస్తూ, రాష్ట్రంలో ఇకపై పదో తరగతి బోర్డు పరీక్షలు ఉండకపోవచ్చని...

ఆదిమూలం అంజయ్య గారి దశదిన కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట : మార్చి 20 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కేంద్రానికి చెందిన ఇసియల్ సాక్షి రిపోర్టర్ శ్రీనివాస్ తండ్రి ,ఆలేరు ఎమ్మెల్యే...

ఫోన్ ట్యాపింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం చట్టపరమైన ప్రక్రియ ప్రకారమే ముందుకు వెళ్తుందని, విచారణ పూర్తయ్యాకే...

యాదగిరిగుట్టలో ఘనంగా ఉగాది వేడుకలు

పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదగిరిగుట్ట : మార్చి 20 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని...

ఆకెనపల్లిలో సీతారాముల కల్యాణ వేడుకలకు ఏర్పాట్లు

బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్తులు సంసిద్ధమయ్యారు. గ్రామంలో ప్రతిఏటా సీతారాముల కల్యాణ వైభోగాన్ని అట్టహాసంగా...