Breaking News

టీసీఎస్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం.. సంచలన విషయాలు వెలుగులోకి

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: నాసిక్‌లోని టీసీఎస్ కార్యాలయంలో చోటుచేసుకున్న మహిళా ఉద్యోగుల వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి కీలక ఆధారాలను...

అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిణీ.. ప్రత్యేక ప్రార్థనలు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన జాగృతి అధ్యక్షురాలు కవిత అజ్మీర్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో ఈ నిర్ణయం...

రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన కృష్ణా నగర్ విద్యార్థి!

కోదాడ ,ఏప్రిల్ 15(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,మునగాల మండలం కృష్ణానగర్ కు చెందిన జూకంటి వెంకయ్య పుష్పమ్మ ల,మనవడు జూకంటి సంపత్ కుమార్ కు ఇంటర్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు...

డీలిమిటేషన్‌పై కేంద్రానికి రేవంత్ లేఖ.. దక్షిణాది హక్కులపై గట్టిగా వినిపించిన స్వరం

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు కీలక లేఖ రాశారు. ఈ లేఖ దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.ఈ లేఖలో...

డీలిమిటేషన్ బిల్లుపై కేసీఆర్ స్పందన.. దక్షిణాదికి అన్యాయం అంగీకరించమన్న స్పష్టం

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: డీలిమిటేషన్ బిల్లుపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే ఎలాంటి నిర్ణయాన్ని తమ పార్టీ అంగీకరించదని స్పష్టం చేశారు.ఈ అంశంపై ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో...

చేవెళ్లలో దారుణం.. భార్య, కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని నారాయణదాస్‌గూడలో జరిగిన తల్లి–కూతురు మృతి కేసులో అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ ఘటనను పోలీసులు విచారించగా ఇది ప్రమాదం కాదని,...

డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు.. అన్యాయం ఉండదని స్పష్టం

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రక్రియ వల్ల దేశంలోని ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు.రాజ్యాంగ...

ఖమ్మంలో కాంగ్రెస్ డీసీసీ సమావేశం, భారీ ర్యాలీ

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఖమ్మం జిల్లాలో జరిగిన డీసీసీ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు....

అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ...

ప్రొరేటా డీలిమిటేషన్ విధానం అమలైతే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు తగ్గే ప్రమాదం: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ట్యాంక్‌బండ్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఘన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి...