Breaking News

సచివాలయం వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి.. కేటీఆర్, వద్దిరాజు రవిచంద్ర సహా బీఆర్ఎస్ నేతల నివాళులు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సచివాలయం సమీపంలోని 125 అడుగుల భారీ కాంస్య విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ...

కీసరలో అంబేద్కర్ జయంతి వేడుకలు.. విగ్రహానికి ఎంపీ ఈటల రాజేందర్ ఘన నివాళి

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: కీసరలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల...

మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీని టార్గెట్ చేసిన మంత్రి సీతక్క.. కాంగ్రెస్ పాత్రను గుర్తుచేశారు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం తెలంగాణ మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ప్రభుత్వాన్ని...

ప్రజా భవన్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు.. చిత్రపటానికి మంత్రి సీతక్క ఘన నివాళి

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి సీతక్క పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి...

హైదరాబాద్ నుంచి మూడు బుల్లెట్ రైల్ కారిడార్లు.. శంషాబాద్‌లో భారీ టెర్మినల్ ఏర్పాటు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నుంచి మూడు హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా చెన్నై, బెంగళూరు, పూణె నగరాలకు బుల్లెట్ రైల్...

దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన గాయని మంగ్లీ

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ప్రముఖ గాయని మంగ్లీ నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్‌ను కలిసి తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేశారు.సోషల్ మీడియా వేదికలపై అడ్వకేట్ సుబ్బారావు తనపై తప్పుడు...

అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఘన నివాళి

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఆనంద్ బాగ్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం...

దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే చూడలేకపోతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద జరిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన...

అసిస్టెంట్ కమిషనర్ శాంతికి రెండు రోజుల పోలీస్ కస్టడీ మంజూరు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఆక్రమాస్తుల కేసులో అరెస్టయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతికి ఏసీబీ కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీ మంజూరు చేసింది. ఏప్రిల్ 15, 16...

డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్.. ప్రజా రవాణాకు అంతరాయం భయం

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్కు చెందిన కార్మికులు ఈ నెల 22వ తేదీ...