Breaking News

దేవాలయాల్లో అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలి.. గర్భగుడి ప్రవేశంపై మంద కృష్ణ డిమాండ్

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆలయాల్లో సమానత్వం ఉండాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. గర్భగుడిలో ప్రవేశం అందరికీ ఉండాలని, దేవాలయాల్లో వివక్ష కొనసాగడం సరికాదని ఆయన అన్నారు.రామానుజాచార్యులే...

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ రెండు అంశాలను వేర్వేరుగా చూడాలని, వాటిని...

చర్లపల్లి టెకీ ఫ్యామిలీ సూసైడ్ కేసులో ఆస్తి వివాద ఆరోపణలు.. కొత్త దర్యాప్తు ప్రారంభం

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ శివారు చర్లపల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి, ఆమె ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు ఇప్పటికే...

మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్థంతి.. సీఎం రేవంత్ రెడ్డి నివాళి

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో చిత్రపటానికి...

కేసీఆర్‌కు లీగల్ నోటీసు జారీ చేసిన మంత్రి సీతక్క.. 48 గంటల్లో క్షమాపణ డిమాండ్

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు అంశంపై బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని...

ఆర్టీసీ కార్మికుల సమ్మె హెచ్చరిక.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు కీలకం

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమవుతున్నారు. వేతన సవరణలు, బెనిఫిట్స్, సర్వీస్ సంబంధిత సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలంటూ జేఏసీ డిమాండ్...

ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు.. వైద్య పరీక్షలకు వేగవంతమైన సేవలు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ప్రజలకు వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయనుంది. ఈ యంత్రాల ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే సుమారు...

ఎల్బీనగర్–హయత్‌నగర్‌కు డబుల్ డెక్కర్ ప్లాన్.. ట్రాఫిక్ సమస్యలకు చెక్

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: నగరంలోని రద్దీ రహదారుల్లో ఒకటైన ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో...

బీఆర్ఎస్, బీజేపీపై మహేష్ గౌడ్ ధాటిగా.. కాంగ్రెస్‌కు ప్రత్యర్థి లేరు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా కాంగ్రెస్‌దే అధికారం అవుతుందని ధీమా వ్యక్తం...

ఏఎస్ఐ దుశ్చర్యలు బహిర్గతం.. జంటలను బెదిరించి డబ్బుల వసూళ్లు, సస్పెన్షన్

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వర్గాలను కుదిపేసే ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన ఏఎస్ఐ శ్రీనివాసరావు విధుల్లో ఉండి దుర్వినియోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.మాచర్లలో పనిచేస్తూ...