వైద్య ఆరోగ్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
కోదాడ, ఏప్రిల్ 10(నేటి తెలుగు పత్రిక): మండల పరిధిలోని నర్సింహా పురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజులపాటు జరిగే కార్యక్రమంలో భాగంగా ప్రజా పాలన_ ప్రగతి...
