Breaking News

సంక్రాంతికి రైతు భరోసా: వేగంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం

సంక్రాంతికి రైతు భరోసా: వేగంగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్, డిసెంబర్ 29: రైతు సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి...

పోలీసుల్లో ఆత్మహత్యలు ఆందోళనకరం..

పోలీసుల్లో ఆత్మహత్యలు ఆందోళనకరం: హరీష్ రావు స్పందన హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో వరుసగా చోటు చేసుకుంటున్న ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి...

రాబోయేది గులాబీ శకమే: కల్వకుంట్ల కవిత

రాబోయేది గులాబీ శకమే: కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో రాబోయేది గులాబీ జెండా శకమేనని, అందులో ఎలాంటి సందేహం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఇవాళ నిజామాబాద్‌లో జరిగిన భారీ బహిరంగసభలో ఆమె...

కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం : బండి సంజయ్

ఆర్ఆర్ఆర్ కేంద్రం ఇచ్చిన కానుక: కాంగ్రెస్ పార్టీ మోసపూరితమే - బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కరీంనగర్, సిరిసిల్లలో ధీన్ దయాల్...

బోకేలు వద్దు.. బదులుగా పుస్తకాలూ మంచివి

పుస్తకాలను బొకేలకు బదులుగా ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుభకార్యాలకు వెళ్లినప్పుడు బొకేలు ఇచ్చే రివాజుకు ప్రత్యామ్నాయంగా పుస్తకాలు ఇచ్చేలా సూచించారు. శనివారం హైదరాబాద్ బుక్...

హిమాన్షు గానం: కేటీఆర్‌కు ఉత్తమ బహుమతిగా మారిన పాతిక

|| Himanshu Ganam: The song that became the best gift for KTR || బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనుమడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు తన...

బీసీ రిజర్వేషన్లపై కవిత డ్రామాలు: ఆది శ్రీనివాస్ విమర్శలు

బీసీ రిజర్వేషన్లపై కవిత డ్రామాలు: ఆది శ్రీనివాస్ విమర్శలు బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహార శైలిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన,...

200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా : కమిషనర్ రంగనాథ్

200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా: కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్: హైడ్రా తన చర్యల ద్వారా ఇప్పటివరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. శనివారం...

తెలంగాణ నుంచి హెచ్‌1 బీ వీసాలకు ఎక్కువగా అభ్యర్థులు

తెలంగాణ నుంచి హెచ్‌1 బీ వీసాలకు ఎక్కువగా అభ్యర్థులు: నరేష్ ఎం గెహీ హైదరాబాద్: యూఎస్‌ అటార్నీ, గెహీ ఇమ్మిగ్రేషన్ అండ్ ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్ ప్రిన్సిపల్ ఫౌండర్ నరేష్ ఎం గెహీ శుక్రవారం...

మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

నూతన సంవత్సరం వేళ: మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాల వేళలను పొడిగించింది. ఈ మేరకు అర్ధరాత్రి ఒంటి...