Breaking News

ప్రతి 35 కిమీకి ట్రామా సెంటర్‌.. ప్రమాదాలపై తెలంగాణ భారీ ప్లాన్

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు భారీ ప్రణాళిక రూపొందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్...

బాసర ఆలయానికి భారీ అభివృద్ధి.. రూ.225 కోట్ల పనులకు శ్రీకారం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు.నిర్మల్ జిల్లాలోని ఈ ప్రసిద్ధ విద్యా సరస్వతి క్షేత్రాన్ని మరింత అభివృద్ధి...

కరీంనగర్‌లో దారుణం.. కవల బాలికల హత్య కేసులో షాకింగ్ విషయాలు బయట

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఆడపిల్లలు పుట్టారనే కారణంతోనే కవల చిన్నారులను తండ్రే హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు.పోలీస్ కమిషనర్ ఘౌస్ ఆలం తెలిపిన...

కార్మికు ఉద్యమ నాయకుడు బి టి ఆర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్దాం

కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. సిఐటియు జిల్లా అధ్యక్షులు కోటగిరి కోదాడ, ఏప్రిల్ 6(నేటి తెలుగు పత్రిక): భారత కార్మిక ఉద్యమ నిర్మాత భారత కమ్యూనిస్టు ఉద్యమ అగ్రజాలా బ్రిటిష్ వాళ్లకు...

ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి

కోదాడ ,ఏప్రిల్ 6(నేటి తెలుగు పత్రిక): సోమవారం నాడు ఎం శ్రీ జిల్లా పరిషత్ బాలరవన్నత పాఠశాల ఉపాధ్యాయులు కోదాడ పట్టణంలో నయా నగర్, శ్రీనగర్ కాలనీ యందు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో...

బిగ్ అలర్ట్.. 3 గంటల్లో పిడుగులతో వర్షాలు, బలమైన గాలులు

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే కొన్ని గంటల్లో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు...

హెల్త్ ఏటీఎంలతో ఆరోగ్య సేవల్లో విప్లవం.. తెలంగాణలో త్వరలో విస్తరణ

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఆరోగ్య రంగంలో కొత్త సాంకేతిక మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలను ప్రవేశపెట్టి రోగులకు వేగవంతమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది.పైలట్...

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. రన్‌వేపై నిలిచిన విమానం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై విమానం ఆగిపోవడంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాయపూర్‌కు బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ సమయంలో సడన్‌గా నిలిచిపోయినట్లు సమాచారం.ఈ ఘటనతో...

నకిలీ ఏసీబీ అధికారితో మోసం.. తహసీల్దార్ నుంచి రూ.50 లక్షలు దోపిడి

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలన మోసం వెలుగుచూసింది. ముదిగుబ్బ తహసీల్దార్ అన్వర్ హుస్సేన్ను నకిలీ ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్న వ్యక్తి బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు...

గచ్చీబౌలి స్టేడియం ప్రపంచ స్థాయికి.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ఎ. రేవంత్ రెడ్డి క్రీడారంగంలో హైదరాబాద్ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో గచ్చీబౌలి స్టేడియం అభివృద్ధిపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు...