Breaking News

మోదీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. భవ్య పథకం, ప్రత్తికి MSP, FCRA బిల్లుకు గ్రీన్ సిగ్నల్

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భవ్య పథకానికి ఆమోదం భారత్ పారిశ్రామిక అభివృద్ధి పథకం (భవ్య)కు కేబినెట్...

ఎన్డీఏతో పొత్తుపై విజయ్ క్లారిటీ.. టీవీకే కీలక ప్రకటన

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం తన రాజకీయ స్టాండ్‌ను స్పష్టంగా వెల్లడించింది. ఎన్డీఏతో పొత్తుపై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ, పార్టీ...

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ ఒంటరి పోరు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది.పార్టీ ఎలాంటి...

అక్రమ వలసదారులకు అమెరికా భారీ ఆఫర్‌

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): అక్రమ వలసదారుల సమస్యను నియంత్రించేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛందంగా దేశాన్ని వీడే అక్రమ వలసదారులకు ఆకర్షణీయ ఆఫర్‌ను ప్రకటించింది.ఈ పథకం ప్రకారం,...

టీఎంసీ తొలి జాబితా విడుదల – 291 స్థానాలకు అభ్యర్థులు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన...

LPG కంటే PNG మంచిదే – కేంద్రం కీలక సూచనలు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): దేశంలో ఎల్పీజీ కొరతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సిలిండర్లపై ఆధారపడే ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) వినియోగాన్ని మితంగా ఉపయోగించుకోవాలని...

దేశాన్ని బలహీనపరచడమే కాంగ్రెస్ లక్ష్యం – కిషన్ రెడ్డి

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారతదేశాన్ని అంతర్గతంగా బలహీనపరచడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమైందని ఆయన ఆరోపించారు.భారత భద్రతకు...

ఇండియా పోస్టులో భారీ సంస్కరణలు… ఫాస్ట్ డెలివరీ స్టార్ట్

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): భారత తపాలా శాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇండియా పోస్ట్ సేవలను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్...

ప్రసూతి సెలవులపై కీలక మార్పు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ప్రసూతి సెలవుల విషయంలో భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. దత్తత తీసుకున్న చిన్నారి వయసును ఆధారంగా చేసుకుని ప్రసూతి సెలవులు పరిమితం చేయడం సరైంది...

గ్యాస్ కొరతకు ఊరట… రాష్ట్రాలకు సరఫరా ప్రారంభం

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): భారత్‌లో నెలకొన్న LPG గ్యాస్ కొరతకు త్వరలోనే ఉపశమనం లభించనుంది. పశ్చిమాసియా ఉద్రిక్తల కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన రెండు LPG నౌకలు సురక్షితంగా భారత్‌కు...