Breaking News

రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు.. ‘99 ఓటములు’ అంటూ ఎద్దేవా

న్యూఢిల్లీ, మే 04, (నేటి తెలుగు పత్రిక): నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ సెటైర్లు గుప్పించింది. గత...

విజయ్ నివాసానికి చేరుకున్న నటి త్రిష.. ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం

మే 04, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ విజయ దిశగా సాగుతున్న సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆ పార్టీ అధినేత విజయ్ నివాసానికి ప్రముఖ నటి త్రిష చేరుకున్నారు....

ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. 823 స్థానాలకు ఓట్ల లెక్కింపు రేపు

న్యూఢిల్లీ,మే 03, (నేటి తెలుగు పత్రిక): అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 9 నుంచి 29 వరకు జరిగిన...

500 ఓట్ల లీడ్‌లో బీజేపీ ఉంటే రీకౌంటింగ్ కోరండి: మమతా బెనర్జీ సూచనలు

మే 03, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ముందు కీలక సూచనలు జారీ చేశారు ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. కౌంటింగ్ ఏజెంట్లతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో...

ఢిల్లీలో ఏసీ పేలుడు విషాదం.. 8 మంది మృతి

న్యూఢిల్లీ, మే 03, (నేటి తెలుగు పత్రిక): ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక ఎయిర్ కండిషనర్ పేలడంతో నాలుగు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో...

గ్యాస్ ధరల పెంపు ముందే హెచ్చరించా: రాహుల్ విమర్శలు

మే 01, (నేటి తెలుగు పత్రిక): దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయని...

రాహుల్ వ్యాఖ్యల కేసులో ఊరట.. ఎఫ్ఐఆర్ ఆదేశాలపై హైకోర్టు తిరస్కరణ

మే 01, (నేటి తెలుగు పత్రిక):: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకు అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.2025లో చేసిన...

ఈవీఎంలపై మమత ఆగ్రహం.. స్ట్రాంగ్‌రూమ్‌లో 3 గంటలు గడిపి హెచ్చరికలు

మే 01, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని స్ట్రాంగ్‌రూమ్‌ను సందర్శించి ఈవీఎంల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్‌లో ఏర్పాటు...

మైనర్ల పాస్‌పోర్ట్‌పై కఠిన నిబంధనలు.. పౌరసత్వ ప్రక్రియల్లో కేంద్రం సంచలన మార్పులు

మే 01, (నేటి తెలుగు పత్రిక): పౌరసత్వ ప్రక్రియలను మరింత సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ‘పౌరసత్వ (సవరణ) నిబంధనలు, 2026’ను అమల్లోకి తీసుకువచ్చిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ,...

ఏపీకి కేంద్రం నుంచి రూ.1192 కోట్ల మంజూరు.. గ్రామీణ ఉపాధికి ఊతం

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీ ఆర్థిక సహాయం అందించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద 2026-27 ఆర్థిక...