Breaking News

ఢిల్లీలో ఘోర ప్రమాదం సాకేత్ సమీపంలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు

మే 31, (నేటి తెలుగు పత్రిక): దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని సైదులాజాబ్ ప్రాంతంలో ఉన్న ఐదంతస్తుల వాణిజ్య భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో తీవ్ర కలకలం...

దేవుడి ముందు అందరూ సమానమే.. వీఐపీ దర్శనాలెందుకు?: మద్రాస్ హైకోర్టు

మే 30, (నేటి తెలుగు పత్రిక): ఆలయాల్లో వీఐపీ, ప్రత్యేక దర్శనాల వ్యవస్థపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుడి ముందు అందరూ సమానమేనని పేర్కొంటూ, ప్రత్యేక హోదాలు, అధికార పదవుల ఆధారంగా...

కల్తీ మద్యం విషాదం.. 18 మంది మృతి

మే 30, (నేటి తెలుగు పత్రిక): మహారాష్ట్రలో కల్తీ మద్యం మరోసారి ప్రాణాంతకంగా మారింది. పుణే జిల్లాలో మిథనాల్ కలిపిన నకిలీ మద్యం సేవించిన కారణంగా గత 48 గంటల్లో 18 మంది మృతి...

కర్ణాటక కోటాలో షర్మిలకు రాజ్యసభ అవకాశం?

మే 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం దక్కే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. కర్ణాటక నుంచి ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ...

శోలింగర్‌లో నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేశ్

మే 29, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులోని రాణిపేట జిల్లా షోలింగర్‌లో ఉన్న యోగ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మంత్రి నారా లోకేశ్ శుక్రవారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు...

సిద్దరామయ్య ప్రస్థానం స్ఫూర్తిదాయకం: డీకే శివకుమార్

మే 29, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య జీవితం ఎంతో ఆదర్శప్రాయమని డీకే శివకుమార్ ప్రశంసించారు. ఓ మారుమూల గ్రామం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆయన ప్రయాణం ప్రతి...

కర్ణాటకలో కొత్త సమీకరణాలు.. ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవుల అవకాశం

మే 29, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త మంత్రివర్గంలో ఈసారి ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ...

స్వచ్ఛంద లైంగిక వృత్తి నేరం కాదు: సుప్రీంకోర్టు

మే 29, (నేటి తెలుగు పత్రిక): మానవ అక్రమ రవాణా నిరోధానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. బలవంతపు అక్రమ రవాణా మరియు స్వచ్ఛంద లైంగిక వృత్తి మధ్య స్పష్టమైన తేడాను...

రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య భేటీ.. రాజకీయాల్లో ఆసక్తికర చర్చ

మే 29, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య న్యూఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కర్ణాటక రాజకీయాలు, పార్టీ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలపై...

నీట్ రీటెస్ట్‌పై ప్రధాని మోదీ పర్యవేక్షణ!

మే 29, (నేటి తెలుగు పత్రిక): జూన్ ఇరవై ఒకటో తేదీన జరగనున్న నీట్ పునఃపరీక్షను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను ప్రధానమంత్రి...