Breaking News

సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు

ఏపీలో సంక్రాంతి పండుగకు 2,400 ప్రత్యేక బస్సులు: ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఆర్‌టీసీ ప్రకటన

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రద్దీని దృష్టిలో పెట్టుకుని, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే ప్రయాణికులకు 2,400 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్) వెల్లడించింది.

రాయచోటి మున్సిపాలిటీ త్రాగునీటి కోసం రూ.150 కోట్లు కేటాయించాలని ప్రతిపాదన.

జనవరి 9 నుండి 13వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించేందుకు అదనపు ఛార్జీలను వసూలు చేయకపోవడంతో, రెగ్యులర్ ఛార్జీలే పాటించబడతాయని స్పష్టం చేసింది.

ప్రత్యేక బస్సులు ఎంసీబీఎస్‌ (MGBS) వద్ద ఉన్న పాత సీబీఎస్ గౌలిగూడ నుంచి నడిపించనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ప్రభుత్వ విప్ శాసన సభ్యురాలు గొంగిడి సునీత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *