Breaking News

ప్రజా సేవే పరమావధిగా’ బీర్ల శంకర్ ‘ అడుగులు

స్వచ్ఛంద కార్యక్రమాలతో ప్రజల ముందుకు.తమ్ముడు ' బీర్ల ' అండతో పెరిగిన ఆదరణ.'స్థానిక ' సమరానికి సిద్ధమవుతున్న బీర్ల శంకర్. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి...

పారదర్శకంగా ఇంటర్ పరీక్షలు: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమైన నేపథ్యంలో పలు పరీక్ష కేంద్రాలను జిల్లా...

యూట్యూబర్ ‘నా అన్వేషణ’కు లుకౌట్ నోటీసులు జారీ.

నేటి తెలుగు పత్రిక: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే యూట్యూబర్ Naa Anveshanaకు మరో షాక్ తగిలింది. పంజాగుట్ట పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాల్లో ఉంటూ సోషల్ మీడియా ద్వారా...

వెంకటపూర్‌లో టీఆర్‌పీ జెండా ఆవిష్కరణ విజయవంతం

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు తుర్కపల్లి మండలంలోని వెంకటపూర్ గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా...

బీచ్ సాండ్ ఖనిజాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త దిశ : కొల్లు రవీంద్ర విజయవాడ, ఫిబ్రవరి 25, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌ను టైటానియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలపాలని...

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన గ్రామ సర్పంచ్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు ఆత్మకూరు గ్రామం ఇందిరానగర్ కాలనీకి చెందిన గట్టు బిక్షపతి గత పది రోజుల క్రితం గుండెపోటుతో...

శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి పాల ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష‍.

నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలోని శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి N. Chandrababu Naidu వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల అధికారులతో మాట్లాడారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య...

క్లస్టర్ బేస్డ్ విధానంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన!

జాబ్ మేళాల ద్వారా ఇప్పటివరకు 1.08 లక్షల మందికి ఉద్యోగాలు ఇండస్ట్రీ టై అప్ తో స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలకు చర్యలు సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ పై న్యూ సౌత్ వేల్స్ వర్సిటీతో...

రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మిక్స్ డబుల్స్ విజేతగా మున్నూరు కాపు బిడ్డ–మేఘ వర్షిత్ ను అభినందించిన పొదిల రవి కుమార్.

నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ గచ్చిబౌలి జిఎంసి బాలయోగి స్టేడియంలో జరుగుతున్న చీఫ్ మినిస్టర్ కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో 2025 మిక్స్ డబుల్. విభాగంలో ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్...

రాష్ట్ర భ‌విత మీరే..చ‌రిత మీదే

అమ్మ‌లాంటి తెలుగు భాష‌ను మ‌ర‌వొద్దు. అసెంబ్లీ లాబీలో విద్యార్థుల‌తో విద్యా మంత్రి లోకేష్ సంభాష‌ణ‌. నేటి తెలుగు పత్రిక: పిల్ల‌లే రాష్ట్ర భ‌విత అనీ, రాబోయే కాలంలో చ‌రిత్ర సృష్టించేది నేటి విద్యార్థులేన‌ని, ఇంగ్లీషులో...