నూతన ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డు గాంధీనగర్ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా శుక్రవారం ఉడుత రజిత, రాజేష్ దంపతుల...
