ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు రూ.2,728 కోట్లు విడుదల: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం గింజేరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన,...
