Breaking News

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో...

2050 నాటికి అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాల

2050 నాటికి నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్: జలమండలి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో,...

బీసీ నినాదంపై మంత్రి పొన్నం విమర్శలు

బీసీ నినాదంపై మంత్రి పొన్నం విమర్శలు – కవితపై సెటైర్లు హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన బీసీ డిక్లరేషన్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన...

నిబంధనల ఉల్లంగిస్తే లైసెన్స్ రద్దు

రోడ్డు భద్రతపై చర్యలు.. నిబంధనల ఉల్లంఘనకు లైసెన్స్ రద్దు - మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య...

సావిత్రి బాయి ఫూలేకు నివాళుల‌ర్పించిన కేటీఆర్

తెలంగాణ భవన్‌లో సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ తెలంగాణ భవన్‌లో సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని,...

విజయవాడ దత్త పీఠం సందర్శించిన చంద్రబాబు

విజయవాడ దత్త పీఠం సందర్శించిన చంద్రబాబు: స్వర్ణాంధ్ర లక్ష్యం పునరుద్ఘాటన విజయవాడ పటమటలోని దత్త పీఠాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామితో సమావేశమయ్యారు. స్వామీజీ సీఎం...

ఫార్ములా ఈ రేస్ పై కేటీఆర్‌ రోజుకో మాట

కేటీఆర్‌పై షబ్బీర్ అలీ తీవ్ర విమర్శలు: ఫార్ములా ఈ రేస్ కేసులో రోజుకో మాట అన్నారు తెలంగాణ ఫార్ములా ఈ రేస్ కేసు పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు...

బ్లాక్‌చైన్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు

తెలంగాణలో బ్లాక్‌చైన్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు: మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణలో బ్లాక్‌చైన్ సిటీ (Blockchain City)ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఈ సిటీని...

అయ్యప్పస్వాముల బస్సు ప్రమాదం పై స్పందన బండి సంజయ్

కేరళలో అయ్యప్పస్వాముల బస్సు ప్రమాదం: కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందన కేరళ కొట్టాయం జిల్లాలో అయ్యప్పస్వాముల బస్సు ప్రమాదం కలకలం రేపింది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించి...

హైడ్రా కూల్చివేతలు..రాష్ట్రపతి చేరిన అంశం

తెలంగాణ హైడ్రా బుల్డోజర్ కూల్చివేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చేరిన అంశం తెలంగాణలో హైడ్రా బుల్డోజర్ కూల్చివేతల అంశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృత నేత బక్క...