మే 19, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను జగన్ దెబ్బతీశారని...
మే 19, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. నెల్లూరు సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ టాస్క్ఫోర్స్ పెట్రోలింగ్ కేంద్రాన్ని...
మే 19, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో దళితులు, బీసీలు, మైనార్టీలపై అనేక దాడులు...
మే 19, (నేటి తెలుగు పత్రిక): పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి చేసిన ఫిర్యాదుపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించారు. రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్లపై ఎమ్మెల్యే ఫిర్యాదు...
మే 19, (నేటి తెలుగు పత్రిక): ఆఫ్ఘనిస్థాన్తో జూన్ 6 నుంచి 20 వరకు జరిగే వన్డే, టెస్టు సిరీస్ల కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి...
మే 19, (నేటి తెలుగు పత్రిక): టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డి రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో భూమా మౌనిక పోటీ చేస్తారని...
మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ కూకట్పల్లిలోని లులు హైపర్ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భారీగా నాసిరకం ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజారోగ్యానికి హానికరంగా ఉన్న...
మే 19, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని మరో పదేళ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ...
మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయి. ఇప్పటికే పాలు, కూరగాయలు, వంటనూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు బ్రెడ్ ధరలు కూడా...
మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భర్తపై ఆమె తన తల్లితో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన...