Breaking News

ఆలయాల బంగారంపై వదంతులు.. కేంద్రం క్లారిటీ

మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని దేవాలయాలు, మతపరమైన సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గోల్డ్ బాండ్లు జారీ చేయబోతుందన్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అలాంటి ప్రతిపాదన...

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ వేగవంతం చేయాలని సీఎం ఆదేశం

మే 19, (నేటి తెలుగు పత్రిక): పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులను...

వైసీపీ ధర్నాలను చూసి సొంత నేతలే నవ్వుకుంటున్నారు: సోమిరెడ్డి

మే 19, (నేటి తెలుగు పత్రిక): పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ చేపట్టిన ఆందోళనలు పూర్తిగా విఫలమయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన...

మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంది: సీఎం చంద్రబాబు

మే 19, (నేటి తెలుగు పత్రిక): మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద రూ.262 కోట్ల...

ఖమ్మంలో సంచలనం.. మహిళను మోసం చేసిన సీఐపై కేసు

మే 19, (నేటి తెలుగు పత్రిక): ఖమ్మంలో సీఐపై లైంగిక వేధింపులు, మోసం ఆరోపణలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. భర్త వేధిస్తున్నాడని న్యాయం కోరుతూ మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ వివాహితను...

ఆఫ్రికాలో ఎబోలా మళ్లీ విజృంభణ.. వంద మందికిపైగా మృతి

మే 19, (నేటి తెలుగు పత్రిక): ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలో ఎబోలా వైరస్ మళ్లీ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటివరకు 120 మందికిపైగా మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా...

టీడీపీ అబద్ధాలు చెప్పదు, ప్రచారాలు చేసుకోదు: మంత్రి అచ్చెన్నాయుడు

మే 19, (నేటి తెలుగు పత్రిక): టీడీపీ అబద్ధాలు చెప్పదని, ప్రచారాల కోసం పని చేయదని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలకు అవసరమైన పనులనే ప్రభుత్వం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.నెల్లూరులో మీడియాతో...

హైదరాబాద్‌లోని కవాడిగూడలో మహిళ హత్య.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు

మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని కవాడిగూడ ప్రాంతంలో మహిళ హత్య కలకలం రేపింది. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రత్నదీప్ భవనం నాలుగో అంతస్తులో...

వీధి కుక్కల సమస్య ప్రజల భద్రతకు సంబంధించినది: సుప్రీంకోర్టు

మే 19, (నేటి తెలుగు పత్రిక): బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల నియంత్రణపై గతంలో జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను భారత సుప్రీం కోర్టు తిరస్కరించింది. ప్రజల ప్రాణ భద్రతను...

కృష్ణానదిలో బోట్ల ర్యాలీ.. నిధుల విడుదలపై మత్స్యకారుల హర్షం

మే 19, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలోని కృష్ణానదిలో మత్స్యకారులు భారీ బోట్ల ర్యాలీ నిర్వహించారు. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఈ ప్రదర్శన...