Breaking News

గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల పనులు వేగవంతం చేయాలి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోర్టులు,...

ఏపీ లాసెట్-2026 ఫలితాలు విడుదల.. 80% ఉత్తీర్ణత

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ విద్యకు సంబంధించిన ఏపీ లాసెట్ (AP LAWCET) మరియు ఏపీ పీజీ ఎల్‌సెట్ (AP PGLCET) 2026 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి Nara...

“ఒక్క ఆరోపణనైనా పూర్తిగా నిరూపించారా?”.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫైర్

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఏపీ రాజకీయాల్లో మరోసారి ఆరోపణలు, ప్రతిఆరోపణలు వేడెక్కాయి. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మంత్రి టీజీ భరత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని...

హైదరాబాద్‌లో విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూళ్లు

మే 18, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మరో విదేశీ ఉద్యోగాల మోసం వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన కన్సల్టెన్సీ నిర్వాహకులు పరారయ్యారు. ఈ...

కేరళ నూతన ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేరళ నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వీడీ సతీశన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు....

జూన్ 1 నుంచి సాగునీటి విడుదల.. ఖరీఫ్‌కు సిద్ధంగా ఉండాలని రైతులకు సూచన

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జూన్ 1 నుంచి రాష్ట్రంలోని ప్రధాన కాలువల్లోకి సాగునీరు విడుదల చేస్తామని మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల...

స్వీడన్ అత్యున్నత గౌరవం అందుకున్న ప్రధాని మోదీ

మే 18, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. స్వీడన్ ప్రభుత్వం విదేశీ ప్రముఖులకు ప్రదానం చేసే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్...

బండి సంజయ్‌పై దుష్ప్రచారం జరుగుతోంది : రామచందర్ రావు

మే 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ పార్టీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు...

భగీరథ్ కస్టడీ కోసం కోర్టును ఆశ్రయించిన పోలీసులు

మే 18, (నేటి తెలుగు పత్రిక): బండి భగీరథ్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత వేగవంతం చేసింది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించే దిశగా అధికారులు చర్యలు ముమ్మరం...

సినిమాటోగ్రఫీ శాఖపై విశాల్ అసంతృప్తి.. సీఎం విజయ్‌కే బాధ్యతలు ఇవ్వాలంటూ సూచన

మే 18, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ టెక్నాలజీ శాఖ కేటాయింపుపై ప్రముఖ నటుడు విశాల్ స్పందించిన తీరు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ శాఖను ఎగ్మోర్ ఎమ్మెల్యే...