Breaking News

మద్యం మత్తులో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం.. సహ విద్యార్థి అరెస్ట్

మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. సహ విద్యార్థే మద్యం తాగించి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.ఇబ్రహీంపట్నం ఎస్‌హెచ్‌వో మహేందర్‌రెడ్డి...

బండి భగీరథ్ కేసు.. స్నేహితుల విచారణ!

మే 19, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో సంచలనం రేపుతున్న బండి భగీరథ్ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో భగీరథ్ స్నేహితులను కూడా విచారించాలని అధికారులు నిర్ణయించారు.బాధితురాలు, ఆమె...

హైదరాబాద్‌లో హనీట్రాప్ కలకలం.. నిందితురాలు అరెస్ట్

మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో ప్రధాన నిందితురాలు లక్ష్మిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రభుత్వ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడి లక్షల...

TG PGLCET పరీక్ష రాసిన మంత్రి సీతక్క!

మే 19, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ మంత్రి సీతక్క మరోసారి విద్యపై తన ఆసక్తిని చాటుకున్నారు. ఇటీవల నిర్వహించిన టీజీ పీజీఎల్‌సెట్ పరీక్షను ఆమె రాసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ‘కాన్‌స్టిట్యూషనల్...

ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠగా మారింది

మే 19, (నేటి తెలుగు పత్రిక): ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోగా.. ఇంకా ఒకే బెర్తు మిగిలి ఉంది. ఆ ఒక్క స్థానానికి పంజాబ్ కింగ్స్, రాజస్థాన్...

నేడు నెల్లూరులో సీఎం చంద్రబాబు పర్యటన.. మత్స్యకారుల ఖాతాల్లో రూ.20 వేలు

మే 19, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద రాష్ట్రంలోని లక్షలాది మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ భృతి...

పవన్‌పై ప్రశంసల జల్లు కురిపించిన జేపీ

మే 19, (నేటి తెలుగు పత్రిక): జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ప్రశంసలు కురిపించారు. ప్రజల కోసం ఆలోచించే మంచి మనసున్న నాయకుడిగా పవన్‌ను అభివర్ణించారు. ఏ రంగం...

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. సామాన్యులకు మరో షాక్

మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వారం రోజుల వ్యవధిలో రెండోసారి చమురు సంస్థలు ధరలను పెంచడంతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది. తాజాగా లీటర్‌కు...

టీఆర్ఎస్ జెండా గద్దెలకు ఒకే నమూనా.. నెలరోజుల జెండా ఉత్సవాలకు కవిత పిలుపు

మే 18, (నేటి తెలుగు పత్రిక): కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండా గద్దెల నిర్మాణానికి ఒకే విధమైన నమూనాను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ...

ఆలయ అర్చకుల వేతనాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

మే 18, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆధీనంలోని ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులు, అర్చకులు, సేవాదార్లు మరియు ఇతర సిబ్బందికి ఏకరీతి వేతన విధానం అమలు చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు...