మధురైలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
మే 18, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులోని మధురై సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆలయ దర్శనం ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన...
