Breaking News

మధురైలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

మే 18, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులోని మధురై సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆలయ దర్శనం ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన...

గోవుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోండి: డీజీపీకి రాజాసింగ్ లేఖ

మే 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు బహిరంగ లేఖ రాశారు. అక్రమంగా గోవులను తరలిస్తున్న వారిపై వెంటనే...

గ్యాస్ లీక్‌తో ఘోర పేలుడు.. 9 మంది పరిస్థితి విషమం

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన భారీ పేలుడు కలకలం రేపింది. పిల్ఖిని గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి...

నిజామాబాద్‌కు అన్యాయం చేశారంటూ సీఎం రేవంత్‌పై అరవింద్ ఫైర్

మే 18, (నేటి తెలుగు పత్రిక): నిజామాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. జిల్లాకు హామీ ఇచ్చిన అభివృద్ధి పనులను అమలు చేయకుండా...

హోర్ముజ్‌లో ఇంటర్నెట్ కేబుల్స్‌పైనా టోల్?.. ఇరాన్ కొత్త ప్రతిపాదన

మే 18, (నేటి తెలుగు పత్రిక): హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్ తాజాగా సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్‌పైనా టోల్ ఫీజులు విధించే ఆలోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రపంచ...

కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో చెట్ల నరికివేతకు సుప్రీంకోర్టు బ్రేక్‌

మే 18, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో చేపడుతున్న చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లు నరకరాదని స్పష్టం చేసింది....

జైళ్లలో సంస్కరణలు తీసుకొస్తాం: హోంమంత్రి అనిత

మే 18, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర జైళ్ల శాఖలో సమగ్ర ప్రక్షాళన చేపడతామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఖైదీల్లో సత్ప్రవర్తన, మార్పు తీసుకురావడమే జైళ్ల అసలు ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.తిరుపతిలోని స్పెషల్...

పొగాకు, ఆక్వా రైతులకు ఊరట కల్పించాలి: సీఎం చంద్రబాబు

మే 18, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని పొగాకు, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖలు రాశారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్‌కు పంపిన లేఖల్లో...

సోషల్ మీడియా ప్రచారం కాదు.. ప్రజల ముందుకు రండి: దేవినేని ఉమ

మే 18, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని సోషల్ మీడియా రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ప్రజలను తప్పుదోవ...

రైతు వ్యతిరేక పాలన వైసీపీదే: అచ్చెన్నాయుడు

మే 18, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టిన వారే ఇప్పుడు రైతులపై ప్రేమ చూపుతున్నట్లు...