Breaking News

పటాన్చెరు సమీపంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

సంగారెడ్డి జిల్లా పటాన్చేరు వద్ద భారీ డ్రగ్స్ ముఠా అదుపులో పటాన్చేరు: సంగారెడ్డి జిల్లాలో పెద్ద స్థాయిలో డ్రగ్స్ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. పటాన్చేరు పరిధిలో పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ బృందం సంయుక్తంగా చేపట్టిన...

కువైట్ పర్యటనకు బయలుదేరిన మోదీ

కువైట్ పర్యటనకు బయలుదేరిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కువైట్ బయలుదేరారు కువైట్ రాజు షేక్ మిషాల్ అల్అహ్మద్ అల్ జుబేర్ అల్ సహబ్ ఆహ్వానం మేరకు మోదీ...

రైతుబంధు తెలంగాణ రైతు జీవితాల్లో గేమ్‌ చేంజర్

రైతుబంధు: తెలంగాణ రైతు జీవితాల్లో గేమ్‌ చేంజర్ - కేటీఆర్ హైదరాబాద్: తెలంగాణ రైతుల సాగు విస్తీర్ణం పెరగడంలో రైతుబంధు పథకం కీలక పాత్ర పోషించిందని, ఇది రైతుల జీవితాలను మార్చిన గేమ్ చేంజర్...

ప్రభుత్వ టీచర్లకు తీపికబురు

ప్రభుత్వ ఉపాధ్యాయులకు న్యూ ఇయర్ బంపర్ ఆఫర్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు కొత్త ఏడాది ప్రారంభానికి ముందే గుడ్‌న్యూస్ అందింది. మున్సిపల్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ప్రారంభించింది. సెకండరీ...

విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు

విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా భండాఫోస్ బాలికల అక్రమ రవాణా గుట్టురట్టువిశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో శనివారం రైల్వే పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను గుర్తించారు. కిరండోల్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న 11 బాలికలను రక్షించి, ఈ...

ప్రకాశం జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు, జనాల్లో భయం

ప్రకాశం జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు, జనాల్లో భయం ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో పలు గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది....

సంక్రాంతి నుంచి రైతుభరోసా

రైతులకు గుడ్‌న్యూస్: సంక్రాంతి నుంచి రైతుభరోసా అమలు హైదరాబాద్‌: తెలంగాణ రైతులకు సంక్రాంతి పండుగ ముందుగా వచ్చిందని చెప్పుకోవచ్చు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు గుడ్‌న్యూస్ ప్రకటించారు. రైతుభరోసా పథకం అమలుపై...

ఉత్తరాంధ్రలో అల్పపీడన..సీఎం ఆదేశాలు

ఉత్తరాంధ్రలో అల్పపీడన ప్రభావం: సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా...

బంగాళాఖాతంలో అల్పపీడన…

తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా తమిళనాడు మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో వచ్చే ఆరు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. చెన్నైలోని...

కోర్టుల్లో లక్షల కేసులు పెండింగ్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో భారీ సంఖ్యలో పెండింగ్ కేసులు || Lakhs of cases pending in the courts || కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు, ఆంధ్రప్రదేశ్...