Breaking News

చికెన్, కోడిగుడ్ల ధరల తాజా అప్‌డేట్

చికెన్, కోడిగుడ్ల ధరల తాజా అప్‌డేట్ డిసెంబర్ 15, 2024:తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు నేటి వరకు స్థిరంగా ఉన్నప్పటికీ, రాబోయే పండుగల నేపథ్యంలో పెరుగుదలకే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు....

ఏపీలో 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన గుంటూరు, డిసెంబర్ 14:ఈనెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌ (AIIMS) ఆసుపత్రిలో నిర్వహించనున్న తొలి స్నాతకోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు....

783 పోస్టులకు 5,55,943 మంది..

783 పోస్టులకు 5,55,943 మంది.. గ్రూప్-2 పరీక్షలు హైదరాబాద్, డిసెంబర్ 14:తెలంగాణలో గ్రూప్-2 సర్వీసుల 783 పోస్టుల భర్తీకి నేడు (డిసెంబర్ 14) మరియు రేపు (డిసెంబర్ 15) పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల...

కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు..

తెలంగాణలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు.. ప్రజలను వణికిస్తున్న చలి హైదరాబాద్, డిసెంబర్ 14:తెలుగు రాష్ట్రాల్లో ఆల్పపీడనాల ప్రభావం తగ్గడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీనివల్ల తెల్లవారుజాము నుంచే చలి తీవ్రత విపరీతంగా పెరిగి, ప్రజలు...

చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్..

చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్.. మళ్లీ మెగా ఫ్యామిలీ సమావేశం హైదరాబాద్, డిసెంబర్ 14:టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన చిరు ఫ్యామిలీతో కలిసి...

బాలకృష్ణ నివాసానికి ఝలక్..

బాలకృష్ణ నివాసానికి ఝలక్.. కేబీఆర్ పార్కు విస్తరణలో అధికారుల అడుగు హైదరాబాద్, డిసెంబర్ 14:జూబ్లీహిల్స్‌లోని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాసం సగ భాగం ప్రభుత్వానికి వెళ్ళనుంది. కేబీఆర్ పార్కు విస్తరణ...

UPI చెల్లింపుల్లో కొత్త నిబంధనలు

జనవరి 1 నుండి UPI చెల్లింపుల్లో కొత్త నిబంధనలు: మీకు తెలుసా? హైదరాబాద్, డిసెంబర్ 14:యూపీఐ చెల్లింపులను ఉపయోగిస్తున్న ప్రజలందరికీ ముఖ్యమైన సమాచారం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2025 ద్రవ్య విధానానికి సంబంధించి...

సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు

సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు: చంద్రబాబు అమరావతి, డిసెంబర్ 14:తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సభ్యత్వ నమోదు ప్రక్రియలో సరికొత్త రికార్డును సృష్టించినట్లు పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. టీడీపీ...

గ్రూప్ 2 పరీక్ష రాసే అభ్యర్థులకు సూచనలు.

గ్రూప్ 2 పరీక్ష రాసే అభ్యర్థులకు సూచనలు. అభ్యర్థులు ఈ సమయంలో ఏమి కూడా చదవొద్దు మీ ప్రిపరేషన్ ఆపేయడం మంచిది.లేదంటే అనవసరంగా కన్ఫ్యూజన్ కు గురికావడం కరెక్ట్ కాదు. మీరు ఎన్ని సంవత్సరాలు...