Breaking News

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి

28వ వార్డులో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు . పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. కోదాడ,ఫిబ్రవరి 4 (నేటి తెలుగు పత్రిక): గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కోట్ల రూపాయల నిధులతో...

పీఎం కిసాన్, రైతు భరోసా నిధుల విడుదలకు లైన్ క్లియర్

ఫిబ్రవరి చివర్లో అకౌంట్లలోకి డబ్బులు.. ముహూర్తం ఫిక్స్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణ రైతులకు డబుల్ బొనాంజా దక్కనుంది. పీఎం కిసాన్, రైతు భరోసా పథకాల కింద పెట్టుబడి సాయం ఒకేసారి రైతుల...

తెలంగాణ ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ భారీ శుభవార్త

రాష్ట్రవ్యాప్తంగా కొత్త బస్ స్టేషన్లు.. దూర ప్రాంతాలకు కూడా బస్సు సౌకర్యం. నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణ ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా రవాణా సదుపాయాలను మరింత విస్తరించాలనే లక్ష్యంతో...

ఏపీ విద్యార్థులకు బంపర్ ఛాన్స్.. స్కూల్స్, కాలేజీల్లో ఉచిత ఆధార్ అప్డేట్..!

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లోని స్కూల్, కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఆధార్ స్పెషల్ క్యాంపుల ద్వారా విద్యార్థులు...

ఆనందాన్ని ట్రోలింగ్‌గా మార్చొద్దు.. సోషల్ మీడియాకు లావణ్య త్రిపాఠి గట్టి సందేశం

నేటి తెలుగు పత్రిక ప్రతినిధ: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరోసారి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. కెరీర్ మంచి దశలో ఉండగానే మెగా హీరో వరణ్ తేజ్‌ను...

హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కు నగరంలో మరో రెండు కొత్త టూరిస్ట్ అట్రాక్షన్లు!

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: వీకెండ్ వచ్చిందంటే ఎక్కడికి వెళ్లాలా అని తలనొప్పి పడుతున్నారా? ఫ్రెండ్స్‌తోనో, ఫ్యామిలీతోనో ప్రశాంతంగా టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్. నగరంలో త్వరలోనే రెండు...

🌱 ఏపీ రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్

ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్రవ్యాప్తంగా కొత్త మిషన్.. లక్షల మంది రైతులకు లాభం. నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా...

తిరుచానూరు పీఎస్‌లో మోహన్‌బాబు, మంచు విష్ణుపై కిడ్నాప్ కేసు

విద్యార్థి నేతల ఆరోపణలు – యూనివర్సిటీ కౌంటర్ ఫిర్యాదు నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తిరుపతి జిల్లా తిరుచానూరులో జరిగిన విద్యార్థి నేతల కిడ్నాప్ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి...

ఏపీ ప్రజలకు మరో బిగ్ గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోకి 25 మున్సిపల్ సేవలు.. ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు!

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు పాలనను మరింత సులభతరం చేస్తోంది. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అనేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు మరో ముందడుగు వేసింది....

డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ యాత్ర 510 కిలోమీటర్ల ఎనిమిద వ రోజు ప్రారంభం…!

విజయవాడ. సెంట్రల్ ఫిబ్రవరి 3 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఏదైనా 112 లేదా 1972కు తెలియజే యాలి. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు. డ్రోన్లు, 12,000 సీసీ...