Breaking News

చట్టాన్ని గౌరవించాలి – సంయమనం పాటించాలి: టీడీపీ

శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా జేఎస్ఆర్

మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మంగళగిరి పట్టణానికి చెందిన జంజనం వెంకట సాంబశివరావు(జేఎస్ఆర్)ను నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు...

చేనేతకు కేంద్ర బడ్జెట్లో తీవ్ర అన్యాయం

బడ్జెట్ సవరణ చేసి రూ.20 వేల కోట్లు కేటాయించాలి: ఏపీ చేనేత కార్మిక సంఘం డిమాండ్ మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): 2026 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన...

ప్రభుత్వ వైద్యశాలల్లో గర్భిణీ స్త్రీల ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలి.

ఎన్టీఆర్ జిల్లా వైద్యశాఖాధికారిణి డా. ఎం. సుహాసిని వెల్లడి. ఎ. కొండూరు ఫిబ్రవరి 2 (నేటి తెలుగు పత్రిక): గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు ప్రసవాలకు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవాలు...

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సీపీ సమీక్ష

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి సభా ప్రాంగణ పరిశీలన. కరీంనగర్: ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా పర్యటనను పురస్కరించుకుని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం...

పోలింగ్, కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు

నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపూల్ దేశాయ్ కరీంనగర్ : పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పోలీస్ బంధోబస్తు మద్య ప్రశాంతంగా నిర్వహించేలా తగిన చర్యలు తీస్కోవడం జరుగుతుందని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. ఈరోజు నగరంలోని...

ఘనంగా రేణుకా ఎల్లమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు

శివపార్వతుల కళ్యాణం, రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవం,సామూహిక కుంకుమార్చనలు. యాదగిరిగుట్ట,ఫిబ్రవరి 02 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కాచారం కైలాసపురంలో శ్రీ...

గెలుపును కాంక్షిస్తూ ఇంటింటా ప్రచారం

కోదాడ, ఫిబ్రవరి2 (నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డులో ఇంటింటా ప్రచారం మొదలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తోట జ్యోతి శ్రీను, స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేపట్టిన...

నాగిరెడ్డి కి గోపుత్ర ఉత్తమ రైతు పురస్కారం

కోదాడ, ఫిబ్రవరి 2(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా,అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మన్నెం నాగిరెడ్డి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా పర్చూరు లో మంగళవారం అద్దంకి...

క‌ల్తీ నెయ్యి లో జంతు అవ‌శేషాలు వున్నాయ‌ని ఎన్.డి.డి.బి నిర్ధారించింది..!

రాష్ట్ర టిడిపి నాయ‌ కులు మాదిగాని గురు నాథం వెల్ల‌డి…! విజ‌య‌వాడ. ఫిబ్రవరి 2 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి….! వైసిపి హ‌యంలో తిరు మ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ల‌డ్డు ప్ర‌సాదంలో వాడిన...