Breaking News

మృతుని కుటుంబానికి బియ్యం అందజేసిన బీర్ల ఫౌండేషన్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 01 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మోటకొండూర్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన క్రీ॥శే॥కొల్లూరి (క్రాస్) పోచయ్య గారు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన విషయం...

కేసీఆర్ కి సిట్ నోటీసులను ఇవ్వడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో కోదాడలో భారీ బైక్ ర్యాలీ

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధంకోదాడ ,ఫిబ్రవరి 1(నేటి తెలుగు పత్రిక): కేసీఆర్ కి సిట్ నోటీసులు అందజేయడాన్ని నిరసిస్తూ, ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ...

బూతుల రాంబాబుని అరెస్టు చేయాలి: యార్లగడ్డ సుచిత్ర..!

విజయవాడ. జనవరి 31 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు పై చేసిన అసభ్య పదజాలా లను తీవ్రంగా ఖండించా రు. ప్రజాక్షేత్రంలో ఉన్న...

ఎన్ఎస్ఈ ఐపిఓకి సెబి ఆమోదం లభించడం మాకు చాలా సంతోషంగా ఉంది: శ్రీ శ్రీనివాస్ ఇంజేటి, చైర్‌పర్సన్, ఎన్ఎస్ఈ

విజయవాడ, 31, జనవరి:  ఎన్ఎస్ఈ  ఐపిఓకి సెబి ఆమోదం లభించడం మాకు చాలా సంతోషంగా ఉంది అని ఎన్ఎస్ఈ ఛైర్‌పర్సన్  శ్రీనివాస్ ఇంజేటి తేలిపారు. ఇది మా వృద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి.సెబి ఆమోదంతో, మా అన్ని వాటాదారులకు...

వైభవంగా ప్రారంభమైన గుణదల మేరీ మాత ఉత్సవాలు

విజయవాడ:విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గుణదల మేరీ మాత (అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్) వార్షిక మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విజయవాడ కాథలిక్ పీఠాధిపతులు బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు మాట్లాడుతూ,...

పశ్చిమ కార్యాలయం లో ఎల్వోసీ పత్రాలు అంద చేత…!

విజయవాడ. జనవరి 31 ఏ సునీల్ కుమార్. నేటి తెలుగు పత్రిక ప్రతినిధి..! పశ్చిమ నియోజకవర్గం 34 వ డివిజన్ కు చెందిన 56 సంవత్సరాల గట్టు పుల్ల మ్మ కిడ్నీ కి సంబంధించిన...

నకిలీ న్యూస్ పేపర్లకు చెక్ పెట్టాలి: పత్రిక యాజమానుల డిమాండ్

మెదక్: ప్రభుత్వం లేదా అధికారిక సంస్థల అనుమతులు లేకుండానే, ‘కలం’ వంటి పేర్లతో నకిలీ న్యూస్ పేపర్లు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు వెలుగుచూస్తోంది. నిబంధనలు లేకుండా ప్రచారంలోకి వస్తున్న ఈ నకిలీ పత్రికలు, నిజమైన...

హైదరాబాద్–విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్

సంక్రాంతి రద్దీ: హైదరాబాద్–విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. ముఖ్యంగా చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద...

గుంటూరుకు గుడ్ న్యూస్: రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం ఆమోదం

గుంటూరుకు గుడ్ న్యూస్: రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం ఆమోదం గుంటూరుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) మంచి వార్త చెప్పారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు...

అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ కళ్యాణ్ స్పందన..!

అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ కళ్యాణ్ స్పందన: వివాదం చుట్టూ రియాక్షన్ వైరల్ హీరో అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పందన ప్రస్తుతం వైరల్ అవుతోంది. కడప...