Breaking News

తెలంగాణలో పెరుగుతున్న దొంగనోట్ల దందా!

నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు.. తెలంగాణలో పెరుగుతున్న దొంగనోట్ల దందా! ఈ కాలం యువత రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కంటోంది. అందుకోసం అక్రమ మార్గాలను ఎంచుకుంటోంది. వాటిల్లో ప్రధానమైంది దొంగనోట్ల దందా....

రేషన్ బియ్యం మాయం కేసు: నిందితులకు 12 రోజుల రిమాండ్

రేషన్ బియ్యం మాయం కేసు: నిందితులకు 12 రోజుల రిమాండ్ మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసు విషయంలో నిందితులపై చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా, మచిలీపట్నం స్పెషల్ మొబైల్ జడ్జి నిందితులకు 12 రోజుల...

రేవ్ పార్టీపై పోలీసుల దాడి

తూర్పుగోదావరిలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి: 19 మంది అరెస్ట్ తూర్పుగోదావరి, డిసెంబర్ 29: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ సమీపంలో కల్యాణ మండపంలో నిర్వహించిన రేవ్ పార్టీ కలకలం రేపింది....

కామారెడ్డి బిక్కనూర్ కేసులో ట్విస్ట్

కామారెడ్డి బిక్కనూర్ కేసులో ట్విస్ట్ శృతి ఆత్మహత్య చేసుకోవడానికి చెరువులో దూకడంతో.. శృతిని కాపాడడానికి చెరువులో దూకిన ఎస్సై సాయి కుమార్ మరియు ఆపరేటర్ నిఖిల్ కానిస్టేబుల్ శృతిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరు ప్రాణాలు...

పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య, ముగ్గురు అరెస్ట్..

పీహెచ్‌డీ విద్యార్థిని దీప్తి ఆత్మహత్య: ముగ్గురు అరెస్ట్, మరి ఇద్దరు పరారీలో హైదరాబాద్:నాచారంలో పీహెచ్‌డీ విద్యార్థిని పులిపర్తి దీప్తి ఆత్మహత్య ఘటనలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తండ్రి నుంచి...

తెలంగాణలో సైబర్ నేరాల ఉధృతి.. మరో మోసం వెలుగు

తెలంగాణలో సైబర్ నేరాల ఉధృతి.. నిజామాబాద్‌లో మరో మోసం వెలుగు నిజామాబాద్, డిసెంబర్ 25:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరాల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. సోషల్ మీడియా, పార్ట్ టైమ్ జాబ్స్, ఫిషింగ్, ఫేక్ కస్టమర్...

తిరుపతి గోదాంకు ఎర్రచందనం నిల్వల తరలింపు.. చర్యల్లో అటవీశాఖ

తిరుపతి గోదాంకు ఎర్రచందనం నిల్వల తరలింపు.. చర్యల్లో అటవీశాఖ ఆత్మకూరు, డిసెంబర్ 25:ఉమ్మడి నెల్లూరు, కడప జిల్లాల్లో పట్టుబడిన రూ. 10 కోట్లకు పైగా విలువైన ఎర్రచందనం దుంగల నిల్వలను తిరుపతిలోని కేంద్ర గోదాంలోకి...

పుష్ప 2 విషాదం ప్రధాన నిందితుడి అరెస్టు

పుష్ప 2 విషాదం: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో...

పటాన్చెరు సమీపంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

సంగారెడ్డి జిల్లా పటాన్చేరు వద్ద భారీ డ్రగ్స్ ముఠా అదుపులో పటాన్చేరు: సంగారెడ్డి జిల్లాలో పెద్ద స్థాయిలో డ్రగ్స్ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. పటాన్చేరు పరిధిలో పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ బృందం సంయుక్తంగా చేపట్టిన...

విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు

విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా భండాఫోస్ బాలికల అక్రమ రవాణా గుట్టురట్టువిశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో శనివారం రైల్వే పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను గుర్తించారు. కిరండోల్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న 11 బాలికలను రక్షించి, ఈ...