Breaking News

Live

తాసిల్దార్ కు సన్మానం.

నడిగూడెం, ఏప్రిల్ 1 (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా నల్గొండ మండల తాసిల్దారిగా బాధ్యతలు చేపట్టిన ఎస్ సూరయ్యను బృందావనపురం సర్పంచ్ సరిత, గోపాలపురం మాజీ సర్పంచ్, దేవస్థాన చైర్మన్ కొల్లు క్షేత్రజ్ఞులు,...

నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-నా రాజ‌ధాని అమ‌రావ‌తి

మంగళగిరి ఏప్రిల్ 01 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఐదుకోట్ల ఆంధ్రులు గ‌ర్వంగా నిన‌దించే చారిత్రాత్మ‌కమైన రోజుకు దేశ పార్ల‌మెంటు వేదిక కావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని నినాదంతో...

పడమర బైపాస్ పై చినకాకాని వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలి.

అప్పుడే ప్రమాదాలకు అడ్డుకట్ట! మంగళగిరి మండల ప్రయాణికుల సంక్షేమ సంఘం కార్యదర్శి నన్నపనేని నాగేశ్వరరావు మంగళగిరి ఏప్రిల్ 01 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి అధికారుల అనాలోచిత చర్యల వలన మంగళగిరి...

చేనేతలకు వరం.. ఉచిత విద్యుత్ పథకం.

మాజీ కౌన్సిలర్ టిడిపి నాయకులు రంగిశెట్టి నరేంద్ర (బాబి) ఉచిత విద్యుత్ పథకానికి జీఓ జారీ పట్ల హర్షం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ల చిత్ర పటాలకు పాలాభిషేకం. మంగళగిరి ఏప్రిల్...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

సిఎం చంద్రబాబు కృషి వల్లే ఇదంతా సాధ్యమైంది. అమరావతి రైతుల తరఫున సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు. విశాఖపట్నం, ఏప్రిల్ 1(నేటి తెలుగు పత్రిక): అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర...

హోదా, హామీలపై కాంగ్రెస్ ఫైర్.. ఎంపీలపై షర్మిల తీవ్ర విమర్శలు

విజయవాడ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలపై కాంగ్రెస్ పార్టీ గళం వినిపించిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఈ విషయాలను...

ఆరోగ్యశ్రీపై షర్మిలా ఫైర్ – కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు

విజయవాడ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: విజయవాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆరోగ్యశ్రీ పథకానికి సరైన నిధులు కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం...

ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఎన్నికల సమయంలో...

“నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి” చారిత్రాత్మక రోజు – లోకేష్

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేసే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడం చారిత్రాత్మక ఘట్టమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. “నా...

దేశవ్యాప్తంగా అమరావతికి మద్దతు.. ప్రజల ఆకాంక్ష నెరవేరుతోంది – లోకేష్

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. లోక్‌సభలో జరిగిన చర్చను తాను టీవీలో పూర్తిగా వీక్షించానని,...

Breaking News