Breaking News

Live

రాయలసీమను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతాం: లోకేశ్

మే 22, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. కడప జిల్లాలోని టీ.కోడూరులో ఏర్పాటు చేసిన భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన...

ఇవాళ ప్రారంభం కానున్న చిరంజీవి ‘మెగా158’ షూటింగ్

మే 22, (నేటి తెలుగు పత్రిక): మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు K. S. Ravindra తెరకెక్కిస్తున్న ‘మెగా158’ సినిమా షూటింగ్ ఇవాళ ప్రారంభంకానున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.హైదరాబాద్‌లోని గవర్నమెంట్ సిటీ కాలేజీలో...

నకిలీ ట్రేడింగ్‌ మోసం.. హైదరాబాద్‌లో ఇద్దరు వైద్యులు బలికారు

మే 22, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఇద్దరు వైద్యులు సైబర్ మోసగాళ్ల బారినపడ్డారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన వ్యక్తులు పెట్టుబడుల పేరుతో భారీగా డబ్బులు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.‘జన్‌స్కార్...

పోక్సో కేసు వ్యవహారంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

మే 22, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బండి భగీరథ్ పోక్సో కేసు అంశంపై స్పందించారు. ఈ కేసులో ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్,...

పెన్షన్ల అంశంలో జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

మే 22, (నేటి తెలుగు పత్రిక): పెన్షన్‌ల విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. చంద్రబాబు హయాంలో 6 లక్షల...

అభినయ్ దర్శన్ వ్యవహారంపై విచారణ.. హోం మంత్రి అనిత వ్యాఖ్యలు

మే 22, (నేటి తెలుగు పత్రిక): క్రైస్తవ మత ప్రచారకుడు, నటుడు అభినయ్ దర్శన్‌కు సంబంధించిన వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ కేసులో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు...

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జేఎస్‌సీ క్యాలెండర్ విడుదల

మే 22, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (జేఎస్‌సీ) సమావేశాల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఉద్యోగుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఈ సమావేశాలను...

గ్రామీణ తెలంగాణ అభివృద్ధికి బ్యాంకుల చురుకైన సహకారం అవసరం: మంత్రి తుమ్మల

మే 22, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని ఆయన...

జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు.. “వక్రీకరణ రాజకీయాలు చేస్తున్నారు”

అమరావతి, మే 22, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ చేస్తున్న ఆరోపణలు రాజకీయ వక్రీకరణలే అని...

ఎబోలా అలర్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కట్టుదిట్టమైన తనిఖీలు

మే 22, (నేటి తెలుగు పత్రిక): ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు....

Breaking News