Breaking News

కోర్టుల్లో లక్షల కేసులు పెండింగ్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో భారీ సంఖ్యలో పెండింగ్ కేసులు || Lakhs of cases pending in the courts || కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు, ఆంధ్రప్రదేశ్...

గంజాయి పట్టివేత..ఇద్దరిని అదుపులో

రేణిగుంటలో గంజాయి పట్టివేత తిరుపతి జిల్లా రేణిగుంటలో గంజాయి సరఫరాను పోలీసులు అడ్డుకున్నారు. రేణిగుంట రమణ విలాస్ సర్కిల్ వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో 25 కిలోల గంజాయిని...

సీతారామాంజనేయుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? హైకోర్టు ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై హైకోర్టు కీలక ప్రశ్నల్ని ఎదురుచేసింది. న్యాయవ్యవస్థ కక్ష సాధింపులుగా భావించకుండా, న్యాయనిర్ణయాలను ఎలా తీసుకుంటుందో ప్రశ్నిస్తున్న ఘటన ఇది. హీరోయిన్ జత్వానీ వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై...

పరిటాల రవి హత్య కేసులో ఐదుగురికి బెయిల్

పరిటాల రవి హత్య కేసులో ఐదుగురికి బెయిల్ మంజూరు హైదరాబాద్:పరిటాల రవి హత్య కేసులో 18 సంవత్సరాల తర్వాత ఐదుగురు ముద్దాయిలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన ఈ బెయిల్‌ పండుగ...

అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు పోలీసులు అప్పీల్

అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు పోలీసులు అప్పీల్ హైదరాబాద్, వెబ్‌డెస్క్‌:హైకోర్టు అల్లు అర్జున్ కు జారీ చేసిన 4 వారాల మధ్యంతర బెయిల్‌ను పోలీసులు రద్దు చేయాలని అప్పీల్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు...

భారీ డ్రగ్స్ స్వాధీనం… అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

|| Heavy Drugs Possession… Interstate gang arrest || హైదరాబాద్, డిసెంబర్ 16:డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ డ్రగ్స్ సరఫరా కొనసాగుతూనే ఉంది. తాజాగా, రాచకొండ పోలీసులు...

లైసెన్స్ తుపాకిని పోలీసులకు అప్పగించిన మోహన్ బాబు

|| Mohan Babubu handed over the license gun to the police || హైదరాబాద్, డిసెంబర్ 16:మంచు ఫ్యామిలీ వివాదంలో మరో మలుపు చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవల...

మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ హైదరాబాద్: జూబ్లీహిల్స్ భరణీ లేఔట్‌లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ జరిగింది. చోరీ ఘటనలో దుండగులు రూ.7.5 లక్షల నగదును...

భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ. 12 వేలు

భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ. 12 వేలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం...

ఏఎస్ఐ పేరుతో ఘరానా మోసం

ఏఎస్ఐ పేరుతో ఘరానా మోసం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోసపాలయ్యారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఫోన్ ద్వారా జరిగిన ఈ సంఘటనలో మోసగాడు తాను ఏఎస్ఐగా...