Breaking News

పహల్గామ్ తరహా సంఘటన.. మతం అడిగి మరీ కత్తిపోట్లు!

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ముంబై శివార్లలో జరిగిన కత్తి దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మీరా రోడ్‌లోని నయా నగర్ ప్రాంతంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై జరిగిన ఈ దాడిని...

అంబర్‌పేటలో మహీంద్ర షోరూమ్‌లో అగ్నిప్రమాదం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని అంబర్‌పేట ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహీంద్ర కార్ల షోరూమ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే ఉద్ధృతంగా వ్యాపించాయి. షోరూమ్‌లో ఉన్న వాహనాలు, ఆయిల్ వంటి...

మంత్రి పేరుతో మోసం.. కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిపై కేసు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మంత్రి పేరును ఉపయోగించి భారీ మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని నమ్మబలికి ఓ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ నుంచి కోట్ల...

అలకనంద నదిలో హైదరాబాద్ విద్యార్థి గల్లంతు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాఖండ్‌లోని అలకనంద నదిలో హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి గల్లంతైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. పౌరీ గర్వాల్ జిల్లా శ్రీనగర్ ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది.వివరాల ప్రకారం,...

శేషాచలం అడవుల్లో అగ్నికీలలు.. అప్రమత్తమైన అటవీ సిబ్బంది

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని కలకలం రేపింది. జీవకోన రేంజ్ పరిధిలోని మొండోడికోన ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి....

తాడిపత్రిలో హిజ్రా మల్లిక హత్య కలకలం.. ముగ్గురు అరెస్ట్

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తాడిపత్రి పట్టణంలో హిజ్రా మల్లిక హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. రైలు పట్టాలపై ఆమె మృతదేహం కనిపించడంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట అనుమానాస్పద...

ప్రకృతి ప్రేమికుడు దుశ్శర్లపై దాడి.. సూర్యాపేటలో కలకలం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేటలో ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తున్న జలసాధన సమితి వ్యవస్థాపకుడు దుశ్శర్ల సత్యనారాయణపై జరిగిన దాడి తీవ్ర కలకలాన్ని రేపింది. మోతె మండలం రాఘవాపురం గ్రామంలో గురువారం...

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాడులు.. కీలక నిందితుల ఇళ్లలో సోదాలు

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. కేసులో కీలక నిందితుల నివాసాలు, కార్యాలయాలను లక్ష్యంగా...

గుంటూరులో ఐపీఎల్ బెట్టింగ్ గుట్టు రట్టు.. 15 మంది అరెస్ట్, నగదు స్వాధీనం

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న బెట్టింగ్ వ్యవహారాన్ని...

మైక్రో ఫైనాన్స్‌ కేసులో తనపై ఆరోపణలు నిరాధారం: గాయని మంగ్లీ

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): మైక్రో ఫైనాన్స్‌, శుభాక్షేత్ర ఇన్ఫ్రా పేర్లతో జరిగిన ఆర్థిక మోసం కేసులో తనపై వస్తున్న ఆరోపణలను గాయని మంగ్లీ ఖండించారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం...