Breaking News

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కొత్త సౌకర్యం.. వాట్సాప్‌లో “Hi” పంపితే ఓపీ స్లిప్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆస్పత్రుల్లో ఓపీ స్లిప్ కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే సమస్యకు చెక్ పెట్టేందుకు గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇకపై వాట్సాప్‌లో...

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: చంద్రబాబు నాయుడు

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే...

ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 వెల్లడి.. మహిళలు పనిచేయడానికి మొదటి ఎంపిక ఆంధ్ర ప్రదేశ్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): దేశ మహిళలు ఉద్యోగాల కోసం ఎక్కువగా మొగ్గు చూపుతున్న రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచిందని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 వెల్లడించింది. మహిళలకు అనుకూలమైన ఉద్యోగ అవకాశాలు, వృద్ధి...

ఎన్.చంద్రబాబు నాయుడు అలర్ట్.. గ్యాస్ సరఫరాపై మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్

అమరావతి, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): అమరావతిలో ముఖ్యమంత్రిఎన్.చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై పలువురు మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల ఎల్పీజీ సరఫరాపై వస్తున్న సమస్యలను...

అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చాయా..? ఆధార్‌తో సెకన్లలో స్టేటస్ చెక్ చేసుకోండి

మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఎన్.చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేసింది. గన్నవరం లో...

ఫలించిన నరేంద్ర మోదీ దౌత్యం.. హార్ముజ్ జలసంధి దాటిన భారత LPG ట్యాంకర్

మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): భారతదేశానికి ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. సుమారు 40,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ మోసుకొస్తున్న భారతీయ నౌక ‘శివాలిక్’ హార్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఈ...

చల్లపల్లి ఘటన.. రక్షణ కోరిన బాధిత కుటుంబం

మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): చల్లపల్లిలో జరిగిన దాడి ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు ముప్పిరిశెట్టి జగదీష్, అల్లుడు నెరుసు శివగోపాల్ శుక్రవారం రాత్రి విజయవాడలో రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు...

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. గిరిజనుల మధ్య కార్యక్రమాలు నిర్వహించనున్న పవన్ కళ్యాణ్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా శనివారం పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనుల మధ్య ప్రత్యేక...

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్

మార్చి 12(నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలకు సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్లను ఉచితంగా పంపిణీ...

రెండు పెళ్లిళ్లు.. బ్యాంకు ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం.. చివరికి అరెస్ట్

మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): నిరుద్యోగులకు బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, తక్కువ ధరకు స్థలాలు కొనిపెడతానని నమ్మబలికి కోట్ల రూపాయలు మోసం చేసిన అంతరాష్ట్ర నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం...