Breaking News

మహిళా ద్రోహి జగన్: మంత్రి సవిత తీవ్ర విమర్శలు

పెనుకొండ/శ్రీసత్యసాయి,మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుండగా, వాటిపై విమర్శలు చేయడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కు అర్హత లేదని...

కళలను రాజకీయం చేయడం దురదృష్టకరం: గుమ్మడి గోపాలకృష్ణ

‘ఆటవిడుపు’ కార్యక్రమంపై విమర్శలు కళాకారుల మనోభావాలకు దెబ్బ మంగళగిరి,మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): శాసనసభ వేదికగా నిర్వహించిన ‘ఆటవిడుపు’ కార్యక్రమంపై కొందరు చేస్తున్న విమర్శలు అత్యంత దురదృష్టకరమని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి...

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత: సీఎం చంద్రబాబు

క్యూఆర్ కోడ్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో భూ రికార్డుల రక్షణ నంద్యాల,మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని భూ సమస్యలను పూర్తిగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నదని తెలిపారు....

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం: సీఎం చంద్రబాబు

బుగ్గన భూకబ్జా ఫిర్యాదుపై విచారణకు ఆదేశాల నంద్యాల,మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామంలో పర్యటించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు...

రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు

• ఎప్పటికప్పుడు సరఫరాను పర్యవేక్షిస్తున్నాం.• గృహ వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం.• గ్యాస్ బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా నిఘా బృందాలు• అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై ఉన్నతాధికారులతో రాష్ట్ర పౌర సరఫరాల...

ముంబయిలో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు.. ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి

ముంబయి,mar 10, నేటి తెలుగు పత్రిక: ముంబయిలో నిర్వహించిన IAAPI Expo 2026లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులు...

పాలలో కల్తీని గుర్తించండి. ఇలా..!..అనుసరించాల్సిన పద్ధతులపై ప్రజల్లో అవగాహన

కరపత్రాలు, సామాజిక మాధ్యమాలు, ఇతర మార్గాల ద్వారా చర్యలు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నీలకంఠారెడ్డి రాజమహేంద్రవరం ఘటన నేపథ్యంలో అమరావతి,mar 10, నేటి తెలుగు పత్రిక: పాలు, పాల పదార్థాల్లో కల్తీని ఇంట్లోనే...

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వేదిక షెడ్యూల్

ఎన్టీఆర్ భవన్, మంగళగిరి,Mar 10,నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ప్రతి...

జీరో హ్యమన్, యానిమల్ లాస్ ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

ఎండ తీవ్రత, వడగాల్పులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి• 'హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ - 2026' ఆవిష్కరణ• మధ్యాహ్నం 12-4 గంటల మధ్య జరిగే పనులను రీషెడ్యూల్ చేసుకోవాలి రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ...

రైతుల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ లక్ష్యం

రైతులకు ఎటువంటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికతో ప్రభుత్వం చర్యలు గత ప్రభుత్వ కాలంలో పెండింగ్‌లో ఉన్న పరిహారాలను కూట‌మి ప్రభుత్వం విడుద‌ల చేసింది యూరియా సరఫరా, ఆర్థిక సహాయంలో ప్రభుత్వం ముందంజ ఇన్‌పుట్...